June 2022

శ్రీలలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాల కేటాయింపునకు డిప్పు నిర్వహణ

శ్రీశైల దేవస్థానం:ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులను అమలుపరచడంలో భాగంగా లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్ లోని దుకాణాల కేటాయింపునకు శుక్రవారం చంద్రవతి కల్యాణ మండపంలో డిప్పు నిర్వహించింది.దేవస్థానం ప్రకటన లో వివరాలు ఇవి. ఈ డిప్పులో మొత్తం 24 మంది దుకాణదారులు పాల్గొన్నారు.…

బచ్చుపేట భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో నాలుగో రోజు కార్యక్రమాలు

బచ్చుపేట భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో నాలుగో రోజు కార్యక్రమాల దృశ్యాలు -16 th june 2022 .గోపూజ తో కుంభాభిషేకం కార్యక్రమం ప్రారంభించారు.

త్రిమూర్తి స్వరూపునికి విశేషపూజలు

శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం లోకకల్యాణం కోసం గురువారం ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం క్రింద నెలకొని ఉన్న శ్రీ దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలను నిర్వహించింది.ప్రతి గురువారం దేవస్థాన సేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం వుంటుంది.కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతిపూజను జరిపారు. ఆ…

హుండీల లెక్కింపు ద్వారా  శ్రీశైల దేవస్థానానికి రూ. 4,00,23,145 /నగదు రాబడి-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:బుధవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 4,00,23,145 /నగదు రాబడిగా లభించిందని ఈ ఓ తెలిపారు.ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 34 రోజులలో (05.05.2022 నుండి 07.06.2022 వరకు) సమర్పించారు. ఈ నగదుతో పాటు…

ఫినిషింగ్ పనులన్నింటినీ పూర్తి చేయాలి

శ్రీశైల దేవస్థానం: ధర్మకర్తల మండలి సభ్యులు మేరజిత్ హనుమంత్ నాయక్, శ్రీమతి బరుగు రెడ్డి పద్మజ ,ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు మంగళవారం గణేశసదనము నిర్మాణాన్ని పరిశీలించారు.టూరిస్ట్ బస్టాండ్ సమీపంలో భక్తుల వసతి కోసం 220 గదుల సముదాయముగా గణేశ సదనముగా…

వసతి కేటాయింపునకు ఆన్లైన్ సదుపాయాన్ని మరింతగా పెంపొందించాలి-ఈ ఓ ఎస్.లవన్న

శ్రీశైల దేవస్థానం:పరిపాలనాంశాల పరిశీలనలో భాగంగా ఈ ఓ ఎస్.లవన్న మంగళవారం కేంద్ర విచారణ కార్యాలయాన్ని (గంగాసదన్ ) ఆకస్మికంగా పరిశీలించారు. ముందుగా సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. తరువాత ఈ ఓ మాట్లాడుతూ భక్తులకు వసతి కేటాయింపునకు సంబంధించి ఆన్లైన్ సదుపాయాన్ని…

  శ్రీశైల దేవస్థానంలో అభివృద్ధికి 16 ప్రత్యేక కమిటీలు

శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానంలో అభివృద్ధికి 16 ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసారు.శ్రీశైల దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాలపై సోమవారం సమీక్షా సమావేశం జరిగింది.దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈ ఓ ఎస్. లవన్న, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు,…

ఘనంగా జరిగిన శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి మూలవిరట్ విగ్రహ బింబ ప్రతిష్ట మహోత్సవాలు

హైదరాబాద్: మణికొండ, పుప్పాలగూడా శ్రీ అనంత పద్మనాభ నూతన ఆలయ నిర్మాణం, శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి మూలవిరట్ విగ్రహ బింబ ప్రతిష్ట మహోత్సవాలు ఆదివారం శాస్త్రరీతిన ఘనంగా జరిగాయి. వివిధ రంగాలకు చెందిన భక్తులు వివిధ ప్రాతాల నుంచి…