April 2022

పట్టువస్త్రాలు , పసుపు కుంకుమ, గాజుల సమర్పణ

శ్రీశైల దేవస్థానం: కుంభోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం, జంగాలపల్లె గ్రామానికి చెందిన భక్తబృందం వారు శ్రీ స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు, అమ్మవారికి గాజులు, పసుపు కుంకుమలను సమర్పించారు. గాజుల తయారీకి ప్రసిద్ధమైన జంగాలపల్లి భక్త బృందం వారు ప్రతి…

అభివృద్ధికి విద్యను ఆయుధంగా మార్చుకోవాలి

హైదరాబాద్: విద్య ద్వారానే సమానత్వం సాధ్యమని మహాత్మా జ్యోతిబా ఫూలే చాటి చెప్పారని ఆయన ఆశయాలతో ముందుకు సాగాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిబా ఫూలే 196వ జయంతి సందర్భంగా సోమవారం రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో…