March 2022

శ్రీస్వామిఅమ్మవార్లకు కైలాసవాహనసేవ, అమ్మవారికి మహాదుర్గ అలంకారం

శ్రీశైల దేవస్థానం:• గురువారం ఉదయం 8 గంటలకు చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చనలు, జపానుష్ఠానములు సంప్రదాయరీతిన జరిగాయి. • ఉత్సవాలలో భాగంగా రుద్రహోమం, రుద్రపారాయణ జరిగాయి. • శ్రీ అమ్మవారి ఆలయంలో విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, చండీహోమం నిర్వహించారు. • రాత్రి 7.00గంటలకు…

Grand inaugural of Ugadhi mahotsavam in Srisaila Devasthanam

శ్రీశైల దేవస్థానం:• శ్రీశైలంలో బుధవారం నుంచి ఉగాది మహోత్సవాలు ఘనంగా ప్రారంభం. • ఏప్రియల్ 3వ తేదీతో ముగియనున్న ఉగాది మహోత్సవాలు • ఉదయం 9.15 గంటలకు యాగశాల ప్రవేశం, పుణ్యాహవాచనం, చండీశ్వరపూజ జరిగాయి. • ఉత్సవాలలో భాగంగా రుద్రహోమం, రుద్రపారాయణ…

ఉగాది మహోత్సవాల ఏర్పాట్లపై  ధర్మకర్తల మండలి- ఈ ఓ సమీక్ష

శ్రీశైల దేవస్థానం:మార్చి 30వ తేదీ నుంచి ఏప్రియల్ 3వ తేదీ వరకు జరుగనున్న ఉగాది మహోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం ధర్మకర్తల మండలి ఈ ఓ తో చర్చించింది. ధర్మకర్తల మండలి అధ్యక్షులు, సభ్యులు, ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు ఇందులో పాల్గొన్నారు.దేవస్థాన…

ఘనంగా శ్రీశైల దేవస్థానం  ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారం

శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారం ఘనంగా జరిగింది. శ్రీశైల దేవస్థానానికి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ధర్మకర్తల మండలిని నియామకం చేసింది. ఈ మేరకు రాష్ట్రపభుత్వం జీ.ఓ. ఆటినెం. 202, తేది: 24.03.2022 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.తదనుగుణంగా…

శ్రీ దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలు

శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం శ్రీశైల దేవస్థానం గురువారం ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం క్రింద నెలకొని ఉన్న శ్రీ దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలను నిర్వహించింది.ప్రతి గురువారం దేవస్థాన సేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం వుంటుంది. పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతిపూజను…

శ్రీశైల దేవస్థానంలో స్పర్శదర్శనం కోసం ఏర్పాట్లు పూర్తి

శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానంలో స్పర్శదర్శనం కోసం ఏర్పాట్లు పూర్తి చేసారు.మార్చి 30 వతేదీ నుంచి ఏప్రియల్ 3వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు ఉన్నందున సుమారు వారం ముందు నుంచే కర్ణాటక, మహారాష్ట్రలలోని పలు ప్రాంతాల భక్తులు క్షేత్రానికి విచ్చేసే అవకాశం…

హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 2,79,34,370/-లు నగదు రాబడి-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం: బుధవారం జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 2,79,34,370/-లు నగదు రాబడిగా లభించిందని దేవస్థానం ఈ ఓ ఎస్.లవన్న తెలిపారు.ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 18 రోజులలో (05.03.2022 నుండి 22.03.2022 వరకు) సమర్పించారు.…

సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యం-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ఈ ఓ చెప్పారు.మార్చి 30వ తేదీ నుంచి ఏప్రియల్ 4వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి. అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు ఆయా సౌకర్యాలు కల్పించే విషయమై చర్చించేందుకు సోమవారం సాయంకాలం…

నూతనయాగశాల ప్రారంభం

Srisaila Devasthanam: B.Sridhar, Kurnool donated Rs.One Lakh For Annadanam scheme on 21st March 2022. *బంగారు ఆభరణాల సమర్పణ: వి. ప్రహ్లాదరావు, లత, డోన్, కర్నూలు జిల్లా వారు రెండు బంగారు దండలను దేవస్థానానికి సమర్పించారు.వీటిలో కెంపులు…

ఈ నెల 24వ తేదీకంతా ఏర్పాట్లను పూర్తి చేయాలి -ఈ ఓ

శ్రీశైల దేవస్థానం: ఉగాది ఉత్సవ ఏర్పాట్లలో భాగంగా ఆదివారం కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న సంబంధిత అధికారులతో కలిసి క్యూలైన్లను, క్యూ కాంప్లెక్స్ ను పరిశీలించారు. మార్చి 30 నుండి ఏప్రియల్ 3వతేదీ వరకు ఉగాది మహోత్సవాలు జరుగుతాయి. భక్తుల కోసం విస్తృత సౌకర్యాలు…