May 2021

వివిధ రాష్ట్రాల్లో సేవ‌లందిస్తున్న‌ వృద్ధుల టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ ‘ఎల్డర్‌లైన్’ (14567)

సాంఘిక న్యాయం: 2021 మే చివరి నాటికి అన్ని రాష్ట్రాల్లోనూ అందుబాటులోకి వ‌చ్చే అవకాశం 17 MAY 2021 :ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న కోవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో వృద్ధుల‌ సమస్యలను పరిష్కరించడానికి సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ‘ఎల్డర్‌లైన్’ ప్రాజెక్ట్ క్రింద ప్రధాన…

విదేశాల నుంచి అందుతున్న కోవిడ్-19 కట్టడి, నివారణ సాయం

17 MAY 2021 :కోవిడ్-19 కట్టడి, నివారణకు భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు విదేశాలు, వివిధ సంస్థలు 2021 ఏప్రిల్ 27వ తేదీ నుంచి సహాయ సహకారాలను అందిస్తున్నాయి. విదేశాలు విదేశీ సంస్థల నుంచి అందుతున్న సహాయ సామాగ్రిని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా,…

సబ్సిడీ వేరుశనగ విత్తన కాయల పంపిణీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ నియోజకవర్గంలో ఈ రోజు ఉదయం ఉంగరాని గుండ్ల గ్రామం రైతు భరోసా కేంద్రం సమీపంలో ప్రభుత్వ సబ్సిడీ వేరుశనగ విత్తన కాయల పంపిణీని లాంఛనంగా ప్రారంభించి, రైతన్నలకు…

కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్‌ ట్రయల్ రన్

కర్నూలు, మే 17 :-కర్నూలు జిజిహెచ్ పి.ఎస్.ఏ ఆక్సీజన్ ప్లాంట్ ట్రయల్ రన్ ను వారం రోజుల పాటు కొనసాగించి.. లోటుపాట్లను గమనించిన అనంతరం పి.ఎస్.ఏ. ఆక్సీజన్ ప్లాంట్ ను ప్రారంభిస్తామని ఇంఛార్జి కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు. సోమవారం మధ్యాహ్నం…

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కేసులు-ఇంఛార్జి కలెక్టర్

కర్నూలు జిల్లాలో కోవిడ్ కేసుల వ్యాప్తి కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన మేరకు కళ్యాణ మండపాల వారు, హోటళ్ల ఫంక్షన్ హాల్స్ వాళ్లు పెళ్ళిళ్లకు 20 మందిని మాత్రమే అనుమతించాలని , లేదంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం…