May 2021

మన బడి నాడు – నేడు పనులను పరిశీలించిన జెసి శ్రీనివాసులు

కర్నూలు జిల్లా పసుపుల గ్రామం యంపిపియస్ స్కూల్ లో జరుగుతున్న మన బడి నాడు – నేడు పనులను 20 న పరిశీలించిన జెసి (ఆసరా & సంక్షేమం) శ్రీనివాసులు . కార్యక్రమంలో డీఈఓ సాయిరాం, ఎంఈఓ, ఏఈ, స్కూల్ పేరెంట్స్…

ధాన్యం కొనుగోళ్లకు అనుగుణంగా చెల్లింపులు-పర్యవేక్షణకు విజిలెన్స్ బృందాలు

*పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ధాన్యం కొనుగోళ్లకు అనుగుణంగా రైతులకు చెల్లింపులు జరపాలని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన రూ. 20వేల కోట్లను ముఖ్యమంత్రి కేసీఆర్…

జెర్మన్ హేంగర్ల తాత్కాలిక ఆసుపత్రిలో విధులు నిర్వహించడానికి మ్యాన్ పవర్ సిద్ధం చేసుకోవాలి- ఇంఛార్జి కలెక్టర్

నంద్యాల ,మే 19:-నంద్యాల జిల్లాస్థాయి ఆస్పత్రి ఆవరణంలో ని ఖాళీ స్థలంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం కోసం, అదనపు బెడ్స్ కల్పించేందుకు అన్ని వసతులతో కూడిన జెర్మన్ హేంగర్ల తాత్కాలిక ఆసుపత్రి నిర్మాణ…

ఫీవర్‌ సర్వే పక్కాగా చేపట్టండి- ఎస్.రామసుందర్ రెడ్డి

కర్నూలు, మే 18 :కోవిడ్ బాధితుల కోసం జర్మన్ షెడ్స్ లో అన్ని రకాల సౌకర్యాలతో బెడ్స్, ఏసీ, వాటర్, మందులు, పవర్ సప్లై, శానిటేషన్, ఆక్సీజన్ బెడ్స్ తదితర ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలని ఆర్ అండ్ బి అధికారులకు…

మత్స్యకార భరోసా పథకం ద్వారా సాయం -వైయస్‌ జగన్‌

*తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైస్సార్ 3వ సం వత్సరం మత్స్య కార భరోసా పై ఈ రోజు (18-5-2021) న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఇంచార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి,మత్స్య…

ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలిగితే.. కరోనా వైరస్ ను త్వరగా కట్టడి చేయవచ్చు

*కరోనాను ఎదుర్కొనడంలో బాధ్యతగా ఉందాం – ప్రాణాలు కాపాడుకుందాం *డాక్టర్ అర్జా శ్రీకాంత్ స్టేట్ నోడల్ ఆఫీసర్, కోవిడ్-19, ఏపీ కోవిడ్-19 కమాండ్ కంట్రోల్ రూమ్. *దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. మన రాష్ట్రంలోనూ ప్రతి రోజూ…