కరోనా నుంచి కోలుకున్నా నిర్లక్ష్యం వద్దు – జాగ్రత్తలు తప్పనిసరంటున్న వైద్యులు
*డాక్టర్ అర్జా శ్రీకాంత్ స్టేట్ నోడల్ ఆఫీసర్, ఏపీ కోవిడ్-19, కమాండ్ కంట్రోల్ ********* కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో అనేకానేక పాజిటవ్ కేసులు, మరణాలు నమోదు అవుతూనే ఉన్నాయి. అయితే కరోనా నుంచి కోలుకుంటున్నావారి సంఖ్య అంతకంటే ఎక్కువే…
వరంగల్ జైలును సందర్శించిన కే సీ ఆర్
*ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 21 న వరంగల్ జైలును సందర్శించారు. ఖైదీలను పరామర్శించి వారి నేర కారణాలను విచారించారు. జైలులో వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలు తయారు చేసిన పలు రకాల చేనేత ఉత్పత్తులను, స్టీల్ ఉత్పత్తులను పరిశీలించారు.