May 2021

కరోనా నుంచి కోలుకున్నా నిర్లక్ష్యం వద్దు – జాగ్రత్తలు తప్పనిసరంటున్న వైద్యులు

*డాక్టర్ అర్జా శ్రీకాంత్ స్టేట్ నోడల్ ఆఫీసర్, ఏపీ కోవిడ్-19, కమాండ్ కంట్రోల్ ********* కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో అనేకానేక పాజిటవ్ కేసులు, మరణాలు నమోదు అవుతూనే ఉన్నాయి. అయితే కరోనా నుంచి కోలుకుంటున్నావారి సంఖ్య అంతకంటే ఎక్కువే…

దేశవ్యాప్త ‘‘ఆయుష్- కోవిడ్-19 సలహా… స‌హాయ కేంద్రం’’ ప్రారంభం

కోవిడ్-19 ఫలితంగా తలెత్తిన సవాళ్లపై అనుసరించాల్సిన ‘ఆయుష్’ ఆధారిత పద్ధతులు, పరిష్కారాలతో సామాజిక మద్దతు అందించేందుకు కేంద్ర ‘ఆయుష్’ మంత్రిత్వశాఖ ఉచిత కాల్స్ చేసేందుకు వీలుగా నం.14443తో ప్రత్యేక సలహా…సహాయ కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ కేంద్రం వారంలో ఏడు రోజులూ ఉదయం…

ఆక్సిజన్ దుర్వినియోగం చేయొద్దు-ఎస్.రామసుందర్ రెడ్డి

కర్నూలు: జిల్లాలో కోవిడ్ హాస్పిటల్లో బెడ్ మీద వైద్య చికిత్సలు పొందుతున్న కరోన బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆక్సిజన్ కొరత రానీయకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జేసీ (రెవెన్యూ), ఇంఛార్జి కలెక్టర్ ఎస్.రామసుందర్…

ఆనందయ్య ఆయుర్వేద మందుపై అధ్యయనానికి వైయ‌స్‌ జగన్‌ నిర్ణయం

తాడేప‌ల్లి: ఆనందయ్య ఆయుర్వేద మందుపై అధ్యయనానికి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. నెల్లూరు ఆయుర్వేదంపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని అధికారులను ఆయన ఆదేశించారు. నెల్లూరుకు వైద్యులు, శాస్త్రవేత్తల బృందాన్ని పంపించాలన్నారు. కరోనా నియంత్రణ, వాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తన…

రాష్ట్రమంతటా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలి -సీఎం కేసీఆర్

రాష్ట్ర రెవెన్యూ నష్టాన్ని లెక్కచేయకుండా లాక్ డౌన్ ను అమలు పరుస్తున్న నేపథ్యంలో.. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, రాష్ట్రమంతటా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్ని జిల్లాల కలెక్టర్లను, డీజీపీ, పోలీసు అధికారులను…

వరంగల్ జైలును సందర్శించిన కే సీ ఆర్

*ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 21 న వరంగల్ జైలును సందర్శించారు. ఖైదీలను పరామర్శించి వారి నేర కారణాలను విచారించారు. జైలులో వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలు తయారు చేసిన పలు రకాల చేనేత ఉత్పత్తులను, స్టీల్ ఉత్పత్తులను పరిశీలించారు.

ఇంటింటి సర్వే-లాక్డౌన్ వల్ల రాష్ట్రంలో పాజిటివ్ రేటు తగ్గింది-మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

*కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కోవిడ్ పై సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం మీడియా సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రధాన అంశాలు. కేసీఆర్ చేపట్టిన ఇంటింటి హెల్త్ సర్వే బ్రహ్మాండమైన కార్యక్రమం, దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణ వలే…