March 2021

నయనానందకరంగా వేణుగోపాల అలంకారం

*Kidambi Sethu raman* శ్రీ అహోబిల మఠం పరంపరాధీన శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, అహోబిలం. బ్రహ్మోత్సవం…2021 25.03.2021 దిగువ అహోబిలం… ఉదయం….వేణుగోపాల అలంకారం నయనానందకరంగా జరిగింది. Sri Ahobila Math Paramparadheena…

కర్నూలు (ఉయ్యాలవాడ నరసింహారెడ్డి) ఎయిర్‌పోర్టును ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

కర్నూలు: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం కర్నూలు ఎయిర్‌పోర్టును ప్రారంభించారు. 1,008 ఎకరాల్లో రూ.153 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఓర్వకల్లులో నిర్మించిన ఎయిర్‌పోర్టును ప్రారంభించి.. జాతికి అంకితమిచ్చారు. ఈనెల 28వ తేదీ నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఎయిర్‌పోర్టు…

ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాట్ల పై  సమీక్ష

* ఓర్వకల్లు విమానాశ్రయంలో ఈనెల ఇరవై ఐదు తేదీన ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి కర్నూలు/ ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం, పర్యటన ఏర్పాట్ల పై ఈ రోజు మధ్యాహ్నం (24-03-2021) న అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్.…

శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా ఏర్పాట్లు – జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి

తిరుపతి, 2021 మార్చి 24: తిరుచానూరు శ్రీ పద్మావ‌తి అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తుల సౌక‌ర్యార్థం చేపట్టిన రోడ్డు వెడ‌ల్పు పనులు, పార్కింగ్ ఏర్పాట్ల‌ను త్వ‌రితగ‌తిన పూర్తి చేయాల‌ని జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి అధికారుల‌ను ఆదేశించారు. తిరుచానూరు అమ్మ‌వారి ఆల‌యం…

రుణాలను వాటాలుగా మారిస్తే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ మళ్లీ లాభాల్లోకి వచ్చే అవకాశం-విజయసాయి

న్యూఢిల్లీ: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదని, ప్రభుత్వ వనరుల సమీకరణ కోసం సంస్థను అమ్మడం మంచిది కాదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ ఉక్కు – ఆంధ్రుల…

నాచ్చియార్ తిరుక్కోలం(మోహిని అలంకారం)

*Kidambi Sethu raman* శ్రీ అహోబిల మఠం పరంపరాధీన శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, అహోబిలం. బ్రహ్మోత్సవం…2021 24.03.2021 దిగువ అహోబిలం… ఉదయం….నాచ్చియార్ తిరుక్కోలం(మోహిని అలంకారం) Sri Ahobila Math Paramparadheena Sri…

ఘనంగా చంద్ర ప్రభ వాహన సేవ

*Kidambi Sethu raman* శ్రీ అహోబిల మఠం పరంపరాధీన శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, అహోబిలం. బ్రహ్మోత్సవం…2021 దిగువ అహోబిలం… రాత్రి చంద్ర ప్రభ వాహన సేవ ఘనంగా జరిగింది. Sri Ahobila…

శాస్త్రోక్తంగా శ్రీ కోదండరాముడి చక్రస్నానం

తిరుపతి, 2021 మార్చి 21: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన ఆదివారం ఉదయం 7.30 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ఆల‌యం వ‌ద్ద గ‌ల వాహ‌న మండ‌పంలో చ‌క్ర‌స్నానం శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు. ముందుగా ఉదయం 7.30 గంటలకు శ్రీ…