January 2021

కృత్తికానక్షత్రం  సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి విశేష అభిషేకం

శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం కృత్తికానక్షత్రం సందర్భంగా దేవస్థానం ఈ రోజు (23.01.2021) ఉదయం ఆలయ ప్రాంగణంలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేష పూజలను నిర్వహించారు.ప్రతి మంగళవారం, కృత్తికానక్షత్రం, షష్ఠి తిథి రోజులలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి ఈ విశేష అభిషేకం…

శ్రీశైల మహా క్షేత్రంలో సంస్కృత భాష విర బూయాలి

శ్రీశైల దేవస్థానం:శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఉభయ దేవాలయాల వేదపండితులు, అర్చకులు, పరిచారకులకు, సిబ్బందికి సంస్కృత భాష పరిజ్ఞానంపై అవగాహన కార్యక్రమం ఈ రోజు ( 22.01.2021) దేవస్థానం పరిపాలనా భవనంలో ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి శ్రీ శ్రీ శ్రీ జగద్గురు పీఠాధిపతి డా.…

రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలను ప్రారంభించిన వైయస్‌ జగన్‌

విజయవాడ: ప్రజా పంపిణీ వ్యవస్థలో సరికొత్త చరిత్రకు సీఎం వైయస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వేదికగా రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. అంతకు ముందు రేష‌న్ బియ్యం పంపిణీ బ్యాగుల‌ను సీఎం వైయస్‌…

Sri Sri Sri Chenna Siddha Rama Siva Charya Mahaswamy visited Srisaila Kshethram

శ్రీశైల దేవస్థానం: * 22 నుంచి సంస్కృత శిక్షణా తరగతులు: శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామి వార్ల ఉభయ దేవాలయాల వేదపండితులు, అర్చకులు, పరిచారకులకు, సిబ్బందికి సంస్కృత భాషలో అవగాహన కల్పించేందుకు దేవస్థానం సంకల్పించింది.ఇందులో భాగంగా రేపు(22.01.2021) న ఉదయం పరిపాలనా విభాగపు…

ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం వైయస్‌ జగన్‌

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొద్ది సేపటి క్రితమే ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన సీఎం సాయంత్రం దేశ రాజధానిలో అడుగుపెట్టారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌…