August 27, 2025

Year: 2020

 శ్రీశైల దేవస్థానం:కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానం తరుపున ఈ రోజు  ఉదయం పట్టువస్త్రాలు సమర్పించారు. ఆగస్టు 22...
అమరావతి: సెప్టెంబర్‌ 1న ‘వైయ‌స్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని’ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారని మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ...
తిరుపతి: నవంబర్‌ 14వ తేదీ (బాలల దినోత్సవం)న తిరుపతిలో చిన్న పిల్లల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించనున్నామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు....
 శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం  కార్యనిర్వహణాధికారి  ఈ రోజు 27 న  శిఖరేశ్వరం ఆలయం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.కేంద్ర ప్రభుత్వ ప్రసాద్...
శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు సాయంకాలం ఆలయ ప్రాంగణంలోని జ్వాలావీరభద్రస్వామివారికి విశేషపూజలను నిర్వహించింది.ఆలయప్రాంగణంలో మల్లికార్జునస్వామివారి ఆలయానికి ఉత్తరభాగంలో మల్లికా గుండానికి...
శ్రీశైల దేవస్థానం:ఈ నెల 14వ తేదీ నుంచి భక్తులను స్వామిఅమ్మవార్ల దర్శనాలకు అనుమతిస్తున్నారు.  ప్రస్తుతం ఆర్జిత సేవలు కూడా పునఃప్రారంభించారు. పరిమిత సంఖ్యలో...
తాడేపల్లి: లంచం తీసుకుంటూ పట్టుబడితే నిర్ధిష్ట సమయంలో చర్యలు తీసుకునేందుకు దిశ చట్టం తరహాలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్...
తాడేప‌ల్లి : ప్రకాశం పంతులు భావి తరాలకు స్ఫూర్తి అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర తొలి...