November 2020

శ్రీశైల దేవస్థానంలో దత్తాత్రేయస్వామి వారికి విశేషపూజలు-పాల్గొన్న ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానంలో శ్రీ దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలను నిర్వహించారు. లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం క్రింద వేంచేబు చేసి ఉన్న శ్రీ దత్తాత్రేయస్వామివారికి దేవస్థానం విశేషపూజలను నిర్వహించింది.ప్రతి గురువారం దేవస్థాన సేవగా (సర్కారీసేవగా) ఈ…

దిగువ అహోబిలంలో మహా పూర్ణాహుతి, కుంభప్రోక్షణం

*Kidambi Sethu raman* శ్రీ అహోబిల మఠం పరంపరాధీన శ్రీమదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అహోబిలం. సంవత్సర ప్రాయశ్చిత్త ఉత్సవం….పవిత్రోత్సవం దిగువ అహోబిలంలో మహా పూర్ణాహుతి, కుంభప్రోక్షణం పంచాయుధములను ధరించి రాజసము చూపుతున్న ప్రహ్లాదవరదుడు…

శ్రీశైలం అభివృద్ధి ప్రణాళికను రూపొందించేందుకు విస్తృతంగా కొనసాగిన క్షేత్ర పరిశీలన

శ్రీశైల దేవస్థానం:రానున్న 20-25 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రాభివృద్ధికి రూపొందించాల్సిన అభివృద్ధి ప్రణాళిక, చేపట్టాల్సిన పనులకు సంబంధించి ఈ రోజు కూడా దేవస్థానం అధికారులు క్షేత్రంలో విస్తృతంగా పర్యటించారు.రాష్ట్ర దేవదాయశాఖ కార్యదర్శి ఎం.గిరిజాశంకర్ సూచనల మేరకు మాస్టర్ ప్లాన్ రూపకల్పన…

శ్రీశైల దేవస్థానంలో బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాల అభిషేకం

శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు సాయంకాలం శ్రీశైల క్షేత్రపాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామివారికి విశేష పూజలు జరిపింది.ప్రతీ మంగళవారం, అమావాస్యరోజులలో బయలువీరభద్రస్వామివారికి ఈ విశేష అభిషేకం, అర్చనలను నిర్వహిస్తున్నారు.ఈ పూజాదికాలలో పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం,…

దిగువ అహోబిలంలో పవిత్రోత్సవం

*Kidambi Sethu raman* శ్రీ అహోబిల మఠం పరంపరాధీన శ్రీమదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అహోబిలం. సంవత్సర ప్రాయశ్చిత్త ఉత్సవం….పవిత్రోత్సవం దిగువ అహోబిలంలో నాల్గవ రోజు…రాత్రి యాగశాల హోమ కార్యక్రమం శాత్తుమొరై Sri Ahobila…

శ్రీశైలం అభివృద్ధి ప్రణాళికను రూపొందించేందుకు క్షేత్ర పరిశీలన-చర్చలు

శ్రీశైల దేవస్థానం:రానున్న 20-25 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని క్షేత్రాభివృద్ధికి రూపొందించాల్సిన అభివృద్ధి ప్రణాళిక, చేపట్టాల్సిన పనులకు సంబంధించి ఈ రోజు దేవస్థానం అధికారులు క్షేత్రంలో విస్తృతంగా పర్యటించారు.రాష్ట్ర దేవదాయశాఖ కార్యదర్శి శ్రీ ఎం.గిరిజాశంకర్ సూచనల మేరకు ఢిల్లీకి చెందిన మాస్టర్‌ప్లాన్…

25 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:శ్రీశైల మహాక్షేత్రంలో 25 సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని ఈ ఓ సూచిన్చారు. చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళిక గురించి ఈ రోజు సమీక్షా సమావేశం జరిగింది.పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో జరిగిన ఈ సమీక్షా…

దిగువ అహోబిలం- హోమ కార్యక్రమం

*Kidambi Sethu raman* శ్రీ అహోబిల మఠం పరంపరాధీన శ్రీమదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అహోబిలం. సంవత్సర ప్రాయశ్చిత్త ఉత్సవం….పవిత్రోత్సవం దిగువ అహోబిలంలో రెండవ రోజు…రాత్రి యాగశాల హోమ కార్యక్రమం శాత్తుమొరై Sethu: Sri…