November 2020

తుంగభద్ర పుష్కరాలలో శ్రీశైల దేవస్థానం ప్రచురణల విక్రయ కేంద్రాలు

శ్రీశైల దేవస్థానం:తుంగభద్ర పుష్కరాల సందర్భంగా కర్నూలు, మంత్రాలయములో శ్రీశైల దేవస్థానం ప్రచురణలు, గోఉత్పత్తుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసారు. కర్నూలు నగరంలోని సంకల్ బాగ్ లో, మంత్రాలయంలో మఠానికి ఎదురుగా గల ప్రధాన రహదారిలో ఈ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసారు.…

తుంగభద్ర పుష్కరాలలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌

కర్నూలు: పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలను శుక్రవారం ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా ప్రారంభించారు. అనంతరం సంకల్‌భాగ్‌ ఘాట్‌లో సీఎం వైయ‌స్ జగన్‌ ప్రత్యేక పూజలు నిర్వహించి, హోమంలో పాల్గొన్నారు. కోవిడ్‌ నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నా, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ…

అశ్వవాహనంపై క‌ల్కి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు

తిరుపతి, న‌వంబ‌రు 18: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన బుధవారం రాత్రి అమ్మవారు క‌ల్కి అలంకారంలో అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు అమ్మ‌వారి వాహ‌న‌సేవ…

గజ్వేల్ ప్రాంతంలో అటవీ పునరుద్ధరణ కార్యక్రమాలు భేష్-డిజిపి మహేందర్ రెడ్డి కితాబు

గజ్వేల్: అటవీ పునరుద్ధరణ కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో సత్ఫలితాలు ఇస్తున్నాయని రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. గజ్వేల్ అటవీ ప్రాంతంలో చేపట్టిన అడవుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించే ముందు ములుగు అటవీ కళాశాల, పరిశోధన కేంద్రంలోని సమావేశ…

నాగదేవతలకు పూజలు

శ్రీశైల దేవస్థానం:నాగులచవితిని కొన్ని ప్రాంతాలలో శ్రావణమాసంలో ఆచరిస్తుండగా, మరికొన్ని చోట్ల కార్తీకమాసంలో ఆచరిస్తున్నారు.ఈ కారణంగా కార్తికశుద్ధ చవితి అయిన ఈ రోజు 18న పలువురు భక్తులు ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట వద్ద నాగదేవతలను పూజించారు. ఈ రోజు వేకువజాము నుండి భక్తులు…

అన్ని క్యూలైన్లను ప్రతి రెండుగంటలకోసారి విధిగా క్రిమి సంహారకాలతో పిచికారి చేయించాలి-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం: కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం వివిధ ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సందర్భంగా ఈ రోజు 18 న కార్యనిర్వహణాధికారి దర్శన క్యూలైన్లను పరిశీలించారు. కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ సెలవురోజులు, సోమవారం, ఏకాదశి మొదలైన పర్వదినాలలో భక్తులు అధికసంఖ్యలో వస్తారన్నారు. ఇంకా…