October 2020

 శ్రీశైల దేవస్థానంలో దత్తాత్రేయస్వామి వారికి విశేష పూజలు

శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు 29 న ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం క్రింద వేంచేబు చేసిఉన్న శ్రీ దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలను నిర్వహించింది.ప్రతి గురువారం దేవస్థాన సేవగా (సర్కారీ సేవగా) ఈ కైంకర్యం ఉంటుంది.ఈ పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా…

హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ.1,41,20,481 /- లు రాబడి

శ్రీశైల దేవస్థానం: ఈ రోజు 29న జరిగిన శ్రీశైల దేవస్థానం హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ.1,41,20,481 /- లు రాబడిగా లభించాయి. ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 23 రోజులలో సమర్పించారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ…

ఎగువ అహోబిలంలో మొదటి రోజు-పవిత్రోత్సవం

*Kidambi Sethu raman* శ్రీ అహోబిల మఠం పరంపరాధీన శ్రీమదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అహోబిలం. సంవత్సర ప్రాయశ్చిత్త ఉత్సవం….పవిత్రోత్సవం ఎగువ అహోబిలంలో మొదటి రోజు Sri Ahobila Matham Paramparadheena Srimadaadivan satagopa…

నందీశ్వరస్వామికి విశేషపూజ లో పాల్గొన్న ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:లోక కల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు 27 న ఆలయప్రాంగణంలోని నందీశ్వరస్వామి (శనగల బసవన్న స్వామి) కి విశేషార్చనలు జరిపింది. ప్రతి మంగళవారం, త్రయోదశి రోజున దేవస్థానసేవగా (సర్కారీ సేవగా) ఈ కైంకర్యం ఉంటుంది. ప్రదోషకాలంలో సాయంసంధ్యాసమయంలో ఈ…

ఘంటామఠ నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి-శ్రీశైల దేవస్థానం ఈ ఓ

శ్రీశైల దేవస్థానం: ఘంటామఠ నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని శ్రీశైల దేవస్థానం ఈ ఓ ఆదేశించారు. దేవస్థానం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పరిశీలనలో భాగంగా ఈ రోజు 27 న కార్యనిర్వహణాధికారి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పలుచోట్ల పర్యటించారు.ఇందులో…

 శ్రీశైల దేవస్థానంలో శ్రీ కుమారస్వామివారికి విశేష అభిషేకం

శ్రీశైల దేవస్థానం: లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు 27 న ఉదయం ఆలయప్రాంగణంలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి (కుమారస్వామి) వారికి విశేషపూజలను నిర్వహించింది.ప్రతి మంగళవారం, కృత్తికానక్షత్రం, షష్ఠి తిథి రోజులలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి ఈ విశేష అభిషేకం, పూజాదికాలు దేవస్థానం…