September 2020

సీఎం కేసీఆర్ కు బాలాపూర్ గణేష్ లడ్డూ

బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు గురువారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావును కలిసి, గణేష్ లడ్డూను అందించారు. *Balapur Ganesh Utsav Committee Representatives met the CM on Thursday at Pragathi Bhavan and…

 శ్రీశైల దేవస్థానం లో దత్తాత్రేయస్వామి వారికి విశేష పూజలు

శ్రీశైల దేవస్థానం: లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు ఆలయప్రాంగణంలోని త్రిఫలవృక్షం క్రింద వేంచేబు చేసిఉన్న శ్రీ దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలను నిర్వహించింది.ప్రతి గురువారం దేవస్థానసేవగా (సర్కారీ సేవగా) ఈ కైంకర్యం నిర్వహిస్తారు .ఈ పూజాకార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతిపూజను జరిపారు.…

వంగరను గొప్ప చారిత్రాత్మక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు

దేశం గర్వించ తగ్గట్టుగా వంగరను గొప్ప చారిత్రాత్మక పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దేందుకు కావల్సిన ప్రణాళికలు తయారు చేయనున్నట్లు రాష్ట్ర ప్రోహిబిషన్ & ఎక్సైజ్, క్రీడలు ,యువజన సంక్షేమం, టూరిజం, కల్చర్ ఆర్కియాలజీ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.…

శ్రీశైల దేవస్థానంలో వీరభద్రస్వామికి విశేష పూజలు

శ్రీశైల దేవస్థానం: లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు సాయంకాలం ఆలయ ప్రాంగణంలోని జ్వాలావీరభద్రస్వామివారికి విశేష పూజలను నిర్వహించారు.ఆలయ ప్రాంగణంలో మల్లికార్జునస్వామివారి ఆలయానికి ఉత్తరభాగంలో మల్లికా గుండానికి ప్రక్కనే ఉన్న వీరభద్రస్వామి జ్వాలామకుటంతో పదిచేతులతో విశిష్ట రూపంలో దర్శనమిస్తాడు. శిల్పశాస్త్ర పరిభాషలో…

ప్రదర్శనశాల మరింత కళాత్మకంగా ఉండేందుకు చర్యలు అవసరం-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం లో ప్రదర్శనశాల మరింత కళాత్మకంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని దేవస్థానం ఈ ఓ ఆదేశించారు. అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా ఈ రోజు కార్యనిర్వహణాధికారి యాంఫీథియేటర్ (ప్రదర్శనశాల) పనులను పరిశీలించారు.భారత ప్రభుత్వపు “ప్రసాద్” (PRASAD –…