August 2020

విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలి-వైయ‌స్‌ జగన్

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్ష‌లు తెలియజేశారు. ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో, అభివృద్ధిలో ముందడుగు…

నేడు సీఎం జగన్ శ్రీశైలం డ్యామ్ పరిశీలన

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 21 న ఉదయం 11 గంటలకు శ్రీశైలంలో సున్నిపెంట హెలిప్యాడ్ లో (ప్రత్యేక హెలికాప్టర్ నుండి) విచ్చేసి, జెన్కో గెస్ట్ హౌస్ కు వెళ్లి, అనంతరం శ్రీశైలం డ్యామ్ వద్ద కు 11:20…

 శ్రీశైల దేవస్థానంలో ఆర్జిత పరోక్షసేవగా గణపతి పూజ

శ్రీశైల దేవస్థానం: 22 నుండి గణపతి నవరాత్రులు: హుండీల లెక్కింపు : సౌండ్ అండ్ లైట్ షో పనుల పరిశీలన: ఆధ్యాత్మిక గ్రంథాల ఆవిష్కరణ: భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఈ నెల 22న వినాయకచవితి సందర్భంగా సాక్షిగణపతి ఆలయము వద్ద ‘గణపతిపూజ’ను…

ఫోటోగ్రాఫర్ సోదరా…..అభినందనలు-శ్రీశైల దేవస్థానం ఈ ఓ

ఫోటోగ్రాఫర్ల దినోత్సవం సందర్బంగా మిత్రులకు శుభాకాంక్షలు.. కదులుతున్న కాలాన్ని కాలగమనంలో కలిసిపోయే దృశ్యాన్ని అనుక్షణం గమనిస్తూ… తన “క్లిక్” ద్వారా బంధిస్తూ… అందరికి ఆనందాన్ని పంచుతూ… ఏ ఒక్కడి బాధనో ప్రపంచానికి చూపిస్తూ… తాను కనబడకుండా… తన బాధలు ప్రపంచానికి తెలియకుండా……

శ్రీశైల దేవస్థానంలో వేగవంతంగా సౌండ్ అండ్ లైట్ షో పనులు

శ్రీశైల దేవస్థానం:భారత ప్రభుత్వ ప్రసాద్ (PRASAD-Pilgrimage Rejuvenation And Spiritual Augmentation Drive) పథకంలో భాగంగా చేపట్టిన – సౌండ్ అండ్ లైట్ షో పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి.ఈ రోజు 18 న కార్యనిర్వహణాధికారి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఈ…

ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలి -వైయ‌స్‌ జగన్‌ ఆదేశం

తాడేప‌ల్లి : ముంపు బాధితులను ఆదుకోవడంతో ఉదారంగా వ్యవహరించాలని, ఖర్చుకు వెనకాడవద్దని కలెక్టర్లను ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. కోవిడ్‌ను కూడా దృష్టిలో ఉంచుకుని తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలన్నారు. విపత్తు నిర్వహణా బృందాలను అవసరమైన చోట్ల పెట్టుకోవాలన్నారు. గోదావరి వరదల…