August 2020

తిరుపతిలో నవంబర్‌ 14న చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ -టీటీడీ చైర్మన్‌ వైవీ

తిరుపతి: నవంబర్‌ 14వ తేదీ (బాలల దినోత్సవం)న తిరుపతిలో చిన్న పిల్లల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించనున్నామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మొదట బర్డ్‌ ఆస్పత్రిలోని భవనాల్లో చిన్న పిల్లల సూపర్‌ స్పెషాలిటీ…

శిఖరేశ్వరం వద్ద అభివృద్ధి పనులకు ఈ ఓ కొత్త ఆదేశాలు

శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఈ రోజు 27 న శిఖరేశ్వరం ఆలయం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ (Pilgrimage Rejuvenation and Spiritual Augmentation Drive) పథకం క్రింద శిఖరేశ్వర ఆలయం వద్ద పుష్కరిణి…

శ్రీశైల దేవస్థానంలో జ్వాలావీరభద్రస్వామికి విశేషపూజలు

శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు సాయంకాలం ఆలయ ప్రాంగణంలోని జ్వాలావీరభద్రస్వామివారికి విశేషపూజలను నిర్వహించింది.ఆలయప్రాంగణంలో మల్లికార్జునస్వామివారి ఆలయానికి ఉత్తరభాగంలో మల్లికా గుండానికి ప్రక్కనే ఉన్న వీరభద్రస్వామి జ్వాలామకుటంతో పదిచేతులతో విశిష్ట రూపంలో దర్శనమిస్తాడు. శిల్పశాస్త్ర పరిభాషలో ఈ స్వామికి అమరవీరభద్రమూర్తి…

కోవిడ్ నివారణ నిబంధనల అమలులో రాజీపడకూడదు-శ్రీశైల దేవస్థానం ఈ ఓ

శ్రీశైల దేవస్థానం:ఈ నెల 14వ తేదీ నుంచి భక్తులను స్వామిఅమ్మవార్ల దర్శనాలకు అనుమతిస్తున్నారు. ప్రస్తుతం ఆర్జిత సేవలు కూడా పునఃప్రారంభించారు. పరిమిత సంఖ్యలో మాత్రమే ఈ ఆర్జితసేవలు జరుప్తున్నారు . ఆర్జిత ప్రత్యక్షసేవలను ప్రారంభించినప్పటికీ, ఆర్జిత పరోక్షసేవలు కూడా యథాతథంగా కొనసాగుతాయి.…

అవినీతిపై  నిఘా-వైయెస్ జగన్

తాడేపల్లి: లంచం తీసుకుంటూ పట్టుబడితే నిర్ధిష్ట సమయంలో చర్యలు తీసుకునేందుకు దిశ చట్టం తరహాలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ప‌్ర‌భుత్వ కార్యాల‌యాలు త‌హ‌శీల్దార్‌, మండ‌ల ప‌రిష‌త్‌, సబ్ రిజిస్ట్రార్‌, మున్సిపల్‌, టౌన్‌ ప్లానింగ్…

చిత్తశుద్ది, విశ్వాసం, శౌర్యం, ధైర్యం టంగుటూరి సొంతం

తాడేప‌ల్లి : ప్రకాశం పంతులు భావి తరాలకు స్ఫూర్తి అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 148వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. చిత్తశుద్ది,…

 శ్రీశైల దేవస్థానంలో గణపతి నవరాత్రోత్సవాలు ప్రారంభం

శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానంలో వినాయకచవితిని పురస్కరించుకొని లోకకల్యాణం కోసం 9 రోజులపాటు జరిపే గణపతి నవరాత్రోత్సవాలు 22 న ప్రారంభం అయ్యాయి.ఈ నవరాత్రోత్సవాలలో 9 రోజులపాటు ఆలయప్రాంగణంలోని రత్నగర్భగణపతిస్వామివారికి, సాక్షిగణపతి ఆలయంలోని స్వామివారికి, సాక్షిగణపతి ఆలయంలో నెలకొల్పిన మృత్తికాగణపతి స్వామివారికి,…

కోవిడ్ బాధిత జర్నలిస్టులకు కోటి సాయం- అల్లం నారాయణ

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దూరదృష్టితో 2015లో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమిలో నిర్వహించిన సీనియర్ జర్నలిస్టుల సమావేశంలో జర్నలిస్టుల సంక్షేమ నిధికి 100 కోట్ల గ్రాంట్ ఇవ్వాలనే నిర్ణయం … తెలంగాణ జర్నలిస్టులకు రక్షణ కవచంలా తయారయ్యింది. ఆ వంద కోట్ల…