కరోనా వైరస్ ఉధృతి – శ్రీశైల స్వామి అమ్మవార్ల దర్శనాలు నిలిపివేత
శ్రీశైల దేవస్థానం:శ్రీశైల క్షేత్రపరిధిలో పలువురికి కరోనా నిర్ధారణ అయింది. కరోనా సోకినవారిలో ఇద్దరు ఆలయపరిచారకులు , ముగ్గురు దేవస్థాన భద్రతా (సెక్యూరిటీ) సిబ్బంది కూడా ఉన్నారు.ఈ కారణంగా క్యూ కాంప్లెక్సును, క్యూలైన్లను, ఆలయ ప్రాంగణాన్నంతా కూడా శాస్త్రీయ పద్దతిలో శానిటైజేషన్చేస్తున్నారు. ఈ…
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కోవిడ్ కాల్ సెంటర్ సేవలు
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కోవిడ్ కాల్ సెంటర్ ద్వారా ప్రత్యేక సేవలు అందిస్తోంది. కోవిడ్ పాజిటివ్ రోగులకు హోం ఇసోలేషన్లో భాగంగా తీసుకోవలసిన చర్యలు కౌన్సిలింగ్ ద్వారా తెలియ చేస్తోంది . సాధారణ పరిస్థితులలో రోజు వారీ…