July 2020

లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయంలో బోనాలు

లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయంలో ఆదివారం బోనాలు నిరాడంబరంగా జరిగాయి అమ్మవారికి ఆలయ కమిటీ తరపున కమిటీ చైర్మన్ జె.లక్ష్మీ నారాయణ గౌడ్ వారి కుటుంబ సభ్యులు బంగారు బోనం,ప్రభుత్వం తరపున పంపించిన పట్టువస్త్రాలు సమర్పించారు.

ఆరు శాఖలలో e-office system

రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆశయాల కనుగుణంగా పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనము పెంపొందించడానికి e-office system ప్రవేశపెట్టారు. 6 శాఖలలో e-office system ప్రారంభం సందర్భంగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ అతి కొద్ది కాలంలోనే అధికారులు…

 శ్రీశైలదేవస్థానంలో  అంకాళమ్మ అమ్మవారికి విశేష పూజలు 

శ్రీశైలదేవస్థానం: లోక కల్యాణం కోసం శ్రీశైల క్షేత్ర గ్రామ దేవత శ్రీ అంకాళమ్మ అమ్మవారికి ఈ రోజు 17 న ఉదయం అభిషేకం, విశేష పూజలను నిర్వహించారు.ప్రతి శుక్రవారం శ్రీఅంకాళమ్మ అమ్మవారికి దేవస్థానం సేవగా (సర్కారిసేవగా) ఈ విశేషపూజ నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా…

శ్రీశైల దేవస్థానంలో కరోనా నివారణకు ప్రత్యేక పూజాదికాలు

శ్రీశైల దేవస్థానం: ప్రజలందరూ రోగాలకు గురికాకుండా ఆరోగ్యంగా వుండేందుకు, ముఖ్యంగా ఆరోగ్యాన్ని హాని కలిగించే కరోనా వైరస్ మొదలైన సూక్ష్మాంగ జీవులు వ్యాప్తి చెందకుండా నశించేందుకు ఈ రోజు 16 నుండి ప్రత్యేక పూజాదికాలు నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా ఈ ఉదయం శీతలాజపం,…

సమన్వయంతో  తగు జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా వ్యాప్తిని అరికట్టాలి-శ్రీశైల దేవస్థానం ఈ ఓ

శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థాన విభాగాధికారులు, సిబ్బంది అందరూ సమన్వయంతో తగు జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా వ్యాప్తిని అరికట్టాలని దేవస్థాన కార్యనిర్వహణాధికారి సూచించారు. శ్రీశైల క్షేత్ర పరిధిలో కరోనా నివారణ చర్యలపై కార్యనిర్వహణాధికారి ఈ రోజు 15న దేవస్థాన అన్ని విభాగాల…

కోవిడ్‌-19 బాధితులకు వైద్యం అందించని ఆస్పత్రుల అనుమతులు రద్దు-వైయ‌స్ జ‌గ‌న్

తాడేప‌ల్లి: కోవిడ్‌-19 బాధితులకు వైద్యం అందించని ఆస్పత్రుల అనుమతులు రద్దు చేయాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.కోవిడ్‌–19 నివారణ చర్యలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయ‌స్‌ జగన్‌ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై…

స్వీయనియంత్రణ ఇతర తగిన జాగ్రతలు అత్యవసరం -శ్రీశైల దేవస్థానం ఈ ఓ

శ్రీశైల దేవస్థానం: శ్రీశైల క్షేత్ర పరిధిలో పలువురికి కరోనా నిర్ధారణ అయింది. ఈ రోజు 14 న ఇద్దరు ఆలయ పరిచారకులు, ముగ్గురు భద్రతా సిబ్బంది ఉన్నారు. అదేవిధంగా పలువురు స్థానికులు కూడా ఉన్నారు.క్షేత్ర పరిధిలో కరోనా నివారణ చర్యలపై ఈ…