June 2020

శ్రీశైల అమ్మవారికి ఘనంగా పల్లకీసేవ

శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు రాత్రి శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి పల్లకీ ఉత్సవం జరిపించింది. ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి, మూల నక్షత్రం రోజులలో (సర్కారి సేవగా) నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని…

శాస్త్రోక్తంగా ఊయలసేవ

శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు సాయంకాలం శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి ఊయలసేవను నిర్వహించింది .ప్రతి శుక్రవారం , పౌర్ణమి, మూలనక్షత్రం రోజులలో ఈ ఊయలసేవ నిర్వహిస్తున్నారు.ఈ సాయంత్రం గం. 7.30ల నుండి ఈఊయలసేవ జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా…

ఆరవ విడత హరితహారం-అటవీ ప్రాంతంలో నేరేడు మొక్కను నాటిన కేసీఆర్

*ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ ప్రాంతంలో నేరేడు మొక్కను నాటి ప్రారంభించారు.*

శ్రీశైలం దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలు

శ్రీశైల దేవస్థానం: లోకకల్యాణం కోసం శ్రీశైల దేవస్థానం ఈ రోజు ఆలయప్రాంగణంలోని త్రిఫలవృక్షం క్రింద వేంచేబు చేసి ఉన్న శ్రీ దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలను నిర్వహించింది. ప్రతి గురువారం దేవస్థానసేవగా (సర్కారీ సేవగా) ఈ కైంకర్యం జరుపుతారు.ఈ పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు…

హైదరాబాద్ లో కొత్తగా మరో 12 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్-మీడియా అకాడమి ఆర్థిక సహాయం

హైదరాబాద్ లో కొత్తగా మరో 12 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చినందున ఆ 12 మంది జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 20 వేల రూపాయల చొప్పున, హోంక్వారైంటైన్ లో ఉన్న 5 మంది జర్నలిస్టులకు 10 వేల చొప్పున, మొత్తం 2…