May 2020

శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో అష్టమోధ్యాయం

*Kidambi Sethu raman* శ్రీ అహోబిల మఠం పరంపరాధీన శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అహోబిలం. శ్రీ నరసింహ జయంతి అవతారోత్సవాలు శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో నరసింహ జయంతి అవతారోత్సవాలు ఈరోజు…

లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో కార్యాచరణ

తాడేపల్లి: లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చేఅవకాశాలున్నందున అనుసరించాల్సిన విధానంపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. దీనిపై పూర్తిస్థాయిలో కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. కరోనా నివారణ…

‌వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీ

తాడేపల్లి : రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పంపిణీ ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం నుంచే వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారుల చేతికి మే నెల పెన్షన్లు అందిస్తున్నారు. కరోనా నియంత్రణలో భాగంగా బయో మెట్రిక్‌కు బదులుగా పెన్షనర్ల ఫోటోల జియో ట్యాగింగ్‌…