May 2020

మల్లమ్మ జయంతి

శ్రీశైల మల్లికార్జునస్వామి పరమ భక్తులలో ఒకరైన మల్లమ్మ జయంత్యోత్సవం వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని (07.05.2020) ఉదయం నిర్వహించబడుతోంది. దేవస్థానం గోశాల సమీపంలో గల హేమారెడ్డి మల్లమ్మ మందిరంలో విశేష పూజలు నిర్వహిస్తారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ప్రధాన ఆలయముతో…

క్షేత్ర మహాత్మ్యం….పురాణ పఠనం….దశమోధ్యాయం

*Kidambi Sethu raman* శ్రీ అహోబిల మఠం పరంపరాధీన శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అహోబిలం. శ్రీ నరసింహ జయంతి అవతారోత్సవాలు శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో నరసింహ జయంతి అవతారోత్సవాలు ఈరోజు…

మద్యపాన నిషేధం దిశగా అడుగులు – అందులో భాగంగానే మద్యం ధరల పెంపు -జగన్‌

తాడేపల్లి: మద్యపానాన్ని నిరుత్సాహపరచడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే మద్యం ధరలు 75 శాతం పెంచామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సీఎం వైయస్‌ జగన్‌ కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా నియంత్రణ చర్యలపై సమీక్ష…

భవనాశిని నది వైభవం….క్షేత్ర పాలకుడు భైరవ కాపాలిక ఋషి తపస్సు

*Kidambi Sethu raman* శ్రీ అహోబిల మఠం పరంపరాధీన శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అహోబిలం. శ్రీ నరసింహ జయంతి అవతారోత్సవాలు శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో నరసింహ జయంతి అవతారోత్సవాలు ఈరోజు…

ఎంఫాన్‌ తుపాను కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలి -వైయస్‌ జగన్‌

తాడేపల్లి: ఎంఫాన్‌ తుపాను కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని, ఏపీ వైపు వస్తే సన్నద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ సూచించారు. విద్యుత్, రెవెన్యూ, పౌరసరఫరాలు, వైద్యశాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. తుపాను వల్ల ఆస్తి, ప్రాణనష్టం సంభవించకుండా చర్యలు తీసుకోవాలని, చేపల…