May 2020

“ఫేక్‌ గ్యాంగ్‌ పోస్టులను అత్యుత్సాహంతో షేర్‌ చేసుకునే వాళ్లు సైతం సైబర్‌ క్రైమ్‌ చట్టం కిద్ద శిక్షార్హులే”

విజయవాడ : సోషల్‌ మీడియాలో ఫేక్‌ అకౌంట్లతో తనపై అసభ్య పదజాలంతో దుష్ప్రచారం సాగిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత ప్రతిష్ట, గౌరవ, మర్యాదలకు భంగం కలిగించేలా తన పేరుతో…

క్వారంటైన్‌ సమయంలో కేంద్ర మార్గదర్శకాలను పాటించాలి-వైయస్‌ జగన్

తాడేపల్లి: కరోనా వైరస్‌పై ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించి భౌతిక దూరంపై మరింత అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో…

సెప్టెంబర్‌ 1 నుంచి నాణ్యమైన బియ్యం డోర్‌ డెలివరీ-వైయస్‌ జగన్ ఆదేశాలు

తాడేపల్లి: సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన బియ్యం డోర్‌ డెలివరీ చేయాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బియ్యంలో నాణ్యత, పంపిణీలో పారదర్శకతే ధ్యేయమని, అవినీతికి పూర్తిగా చెక్‌ పెట్టాలని…

అన్ని విధాలుగా తోడుగా ఉంటా -‌ జగన్‌

విశాఖపట్నం: గ్యాస్‌ లీకేజీ ఘటన దురదృష్టకరం. ఈ దుర్ఘటనలో అస్వస్థతకు గురై మృతిచెందిన కుటుంబాలకు, చికిత్స పొందుతున్న వారికి, గ్యాస్‌ ఎఫెక్టెడ్‌ ప్రాంతాల ప్రజలకు తోడుగా ఉంటానని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఈ దుర్ఘటనపై కమిటీని కూడా నియమించడం…

River Bhavanashini matha was delighted and flowing with her natural beauty

*Kidambi Sethu raman* ఇదియే భగవంతుని అస్తిత్వానికి ప్రత్యక్ష ప్రమాణం… నరసింహ జయంతి అవతారోత్సవాలలో భాగంగా స్వామి వారి ముందు పది రోజులు చేసిన పురాణ పఠనం ఫలితం ఇది. పురాణ పఠనంలో భాగంగా భవనాశిని నది వైభవాన్ని పారాయణ చేసిన…