May 2020

స్టైరెన్‌ తరలింపు ప్రారంభం-కలెక్టర్

తాడేపల్లి:ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో నిల్వ ఉన్న స్టైరెన్‌ను ఇతర ప్రాంతాలకు తరలించే కార్యక్రమం ప్రారంభమైందని కలెక్టర్‌ విజయ్‌ చంద్‌ పేర్కొన్నారు. సోమవారం సీఎం వైయస్‌ జగన్‌ మంత్రులు, అధికారులతో గ్యాస్‌ లీక్‌…

వ్యక్తిగత జాగ్రత్తలతో కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు

కరోనా వైరస్ పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు సమాచార పౌరసంబంధాల శాఖ ప్రధాన కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైద్య నిపుణులు మాట్లాడారు.కరోనా వైరస్ ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్…

మోడీ వీడియో కాన్ఫరెన్స్‌-పాల్గొన్న వైయస్‌ జగన్

తాడేపల్లి: సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. సీఎం వైయస్‌ జగన్‌తో పాటు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, హోంమంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పాల్గొన్నారు. కరోనా కట్టడి,…