May 2020

మర్కుక్ పంప్ హౌస్ స్విచ్ ఆన్

*కొండపోచమ్మ దేవాలయంలో నిర్వహించిన చండీ యాగంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్ణాహుతిలో పాల్గొని వేదపండితుల ఆశీర్వాదాలు తీసుకొన్నారు.* త్రిదండి చిన్న జీయర్ స్వామిని సాదరంగా ఆహ్వానించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు.…

హైదరాబాద్ కు ప్రారంభమైన విమానాల రాకపోకలు

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ను సందర్శించిన సీఎస్ సోమేశ్ కుమార్* హైదరాబాద్, మే 25 :: శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ విమానాల రాకపోకలు నేడు ప్రారంభమవడంతో ప్రయాణికుల రాకపోకలకు ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా తగు ఏర్పాట్లు చేపట్టామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…