April 2020

29 నుంచి మూడో విడత ఉచిత సరుకులు

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు పేదలకు మూడవ విడత ఉచిత సరుకులు ఈ నెల 29 నుంచి మే నెల 10వ తేదీ వరకు పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. కరోనా విపత్తు…

శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో నరసింహ జయంతి అవతారోత్సవాలు

*Kidambi Sethu raman* శ్రీ అహోబిల మఠం పరంపరాధీన శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అహోబిలం. శ్రీ నరసింహ జయంతి అవతారోత్సవాలు శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో నరసింహ జయంతి అవతారోత్సవాలు ఈరోజు…

శ్రీ నరసింహ జయంతి అవతారోత్సవాలు

*Kidambi Sethu raman* శ్రీ అహోబిల మఠం పరంపరాధీన శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అహోబిలం. శ్రీ నరసింహ జయంతి అవతారోత్సవాలు శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో నేటి నుండి శ్రీ నరసింహ…

ధైర్యం, భరోసా, స్థైర్యం, అవగాహన, జాగ్రత్తలు పాటించేలా, చైతన్యం కలిగించేలా మరిన్ని అడుగులు

తాడేపల్లి: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఫోన్‌ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను అమిత్‌ షాకు సీఎం వైయస్‌ జగన్‌ వివరించారు. ఏప్రిల్‌ 20 నుంచి ఇచ్చిన…

ఎవరి ఇంట్లో వాళ్లే -ఏక కాలంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం

వ్యక్తిగత ,కుటుంబ, లోక సంక్షేమం కోసం, ప్రస్తుతం ప్రపంచాన్ని యావత్తూ వణికిస్తున్న “కరోనా” మహమ్మారిని సమూలంగా నిర్మూలించటానికి ఉద్దేశిస్తూ శనివారం ఉదయం ఎవరి ఇంట్లో వాళ్లే -ఏక కాలంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం జరిగింది . కార్యక్రమం నిర్వాహకుల ముందస్తు…