April 2020

Bank of Maharashtra, Hyderabad Zone contribution to C.M.R.F.

కోవిడ్-19 నివారణలో భాగంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, హైదరాబాద్ జోన్ ఉద్యోగుల వేతనాన్ని రూ. 3,00,000/-ల చెక్కును తెలంగాణ సి.యం. సహాయ నిధికి గాను గురువారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు జోన…

సూక్ష్మస్థాయిలో కార్యాచరణ ప్రణాళిక – వైయస్‌ జగన్

తాడేపల్లి: పోలవరం ప్రాజెక్టు పనులపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్, ఇతర…

శాత్తుమొరై గోష్ఠి

*Kidambi Sethu raman* శ్రీ అహోబిల మఠం పరంపరాధీన శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అహోబిలం. శ్రీ నరసింహ జయంతి అవతారోత్సవాలు శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో నరసింహ జయంతి అవతారోత్సవాలు ఈరోజు…

శ్రీ భాష్యకార జయంతి

*Kidambi Sethu raman* శ్రీ అహోబిల మఠం పరంపరాధీన శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అహోబిలం. శ్రీ భాష్యకార జయంతి శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో శ్రీ భాష్యకారుల జయంతి సందర్భంగా సన్నిధి…

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్టాత్మక పథకం

తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. వివిధ జిల్లాల విద్యార్థులతో సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఫీజు…