February 2020

తిరుమలకు మోనో రైలు ప్రతిపాదన-టీటీడీ చైర్మన్‌ వైవీ

తిరుపతి: తిరుమలకు లైట్‌ మెట్రో, మోనో రైలు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీనిపై హైదరాబాద్‌ మెట్రో ఎండీతో చర్చించి, నివేదిక అడిగామని చెప్పారు. భక్తులకు సౌకర్యంగా ఉండేలా చూడాలని మెట్రో ఎండీని…

శ్రీశైల ఆలయంలో ధ్వజ పటం అవరోహణ

శ్రీశైల ఆలయంలో ధ్వజ పటం అవరోహణ ఘనంగా జరిగింది. శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు 23 వ తేదీన పలు విశేష పూజలు జరిగాయి. పూర్ణాహుతి , ధ్వజ పటం అవరోహణ , సదస్యం , నాగవల్లి కార్యక్రమాలు…

సీఎం కప్ పేరుతో ‍ క్రీడలు నిర్వహిస్తాం-అవంతి శ్రీనివాస్‌

తిరుమల: సీఎం కప్ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక క్రీడాకారులను ప్రోత్సహించేలా క్రీడలు నిర్వహిస్తామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. ఆయన శనివారం తిరుమల శీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులతో అన్ని ప్రాంతాలు…

అహోబిల దేవుని స్వచ్ఛంద సేవ కు ఆహ్వానం

*Kidambi Sethu raman* శ్రీ అహోబిల మఠం పరంపరాధీన శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అహోబిలం. బ్రహ్మోత్సవాలలో స్వచ్చందంగా అహోబిల దేవుని సేవ చేయటానికి భక్తులకు ఆహ్వానం శ్రీ అహోబిల దాస (స్వచ్చంద ఆలయ…

Bhakthi and Prapatti

*Kidambi Sethu raman* అహోబిలం పారువేట ఉత్సవంలో భాగంగా నాగులవరంలో దర్గా పక్కన వేంచేసిన అహోబలేశ్వరులు….రుద్రవరంలో స్వామి దర్శనానికి వచ్చిన భక్త ముస్లింలు…. As a part of Paruveta utsavam sri Ahobila narasimha swamy’s Paruveta pallaki is…