January 2020

బినామీ రైతులకు మేం న్యాయం చేయలేకపోవచ్చు-అంబటి రాంబాబు

తాడేపల్లి: రాజధాని ఏర్పడే ప్రాంతం సమాచారాన్ని ముందుగానే చంద్రబాబు తన సహచరులకు అందించి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు,చంద్రబాబు సీఎం హోదాలో ఉంటూ ప్రభుత్వ రహస్యాలను చెప్పనని ప్రమాణం చేశారు, బాధ్యత గల ముఖ్యమంత్రి తప్పుగా వ్యవహరించారు, ఇది శిక్ష్యార్హమైనది..చంద్రబాబు జైలుకు వెళ్లేందుకు…

పల్లె ప్రగతి రెండో విడత పై సీఎస్ సమీక్ష

రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం అవుతున్న పల్లె ప్రగతి రెండో విడత కార్యాక్రమాలల్లో, 18 సం. లు పైబడి చదవడం రాయడం తెలియని నిరక్ష్యరాష్యుల జాబితాను ఈ నెల 10 వ తేది లోగా నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ…

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం రాజ్ భవన్ లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

సీఎంకు టీటీడీ అర్చకుల ఆశీర్వచనాలు

తాడేపల్లి: నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని టీటీడీ అర్చకులు ఆశీర్వదించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌కు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం శాలువాతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సత్కరించారు. లడ్డూ ప్రసాదం…