2019

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్ చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్ భవన్ లో మంగళవారం జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి…

యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టుల నిర్మాణం- ఆదేశించిన కేసీయార్

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజిలు, పంపుహౌజుల నిర్మాణాలన్నీ మార్చి చివరి నాటికే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇరిగేషన్ అధికారులను, వర్క్ ఏజెన్సీలను ఆదేశించారు. గోదావరిలో కాపర్ డ్యామ్ ఏర్పాటు చేసుకుని ఏప్రిల్ నెలలో ట్రయల్ రన్ నిర్వహించాలని…

శ్రీశైల దేవస్థానంలో భజన శిక్షణ తరగతులు ప్రారంభం

శ్రీశైల దేవస్థానంలో భజన శిక్షణ తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి. కర్నూలు జిల్లాలోని వివిధ మండలాల నుంచి 23 మంది హాజరయ్యారు.వివిధ పూజలు ఘనంగా జరిగాయి.ఎంఎల్సీ కరణం బలరాం సందర్శించారు.