December 2019

జె.బి.ఎస్ నుండి ఫ‌ల‌క్‌నూమా వర‌కు నార్త్‌-సౌత్ మొబిలిటీ కారిడార్ : మంత్రి కె.టి.ఆర్‌

భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా ర‌వాణా వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌ర్చేందుకు నార్త్‌-సౌత్ కారిడార్‌ను అభివృద్ది చేస్తామని పుర‌పాల‌క శాఖ మంత్రి కె.తార‌క రామారావు తెలిపారు. జె.బి.ఎస్ నుండి వ‌యా ట్యాంక్‌బండ్ మీదుగా ఆబిడ్స్‌, మోజంజాహీమార్కెట్, చార్మినార్ ద్వారా ఫ‌ల‌క్‌నూమా వ‌ర‌కు ఉన్న రోడ్ల‌ను అభివృద్ది…

మహిళల రక్షణ కోసం మరిన్ని చర్యలు- పుష్పశ్రీవాణి

అమరావతి: పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలు మహిళల మనోభావాలను దెబ్బతీశాయని, మహిళలందరికీ పవన్‌ కళ్యాణ్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. రేపిస్టులకు రెండు బెత్తం దెబ్బలు కొడితే సరిపోతుందనడం సరికాదని మండిపడ్డారు. ఆడపిల్లల మానప్రాణాలంటే అంత చులకనా…

 నేవీ సిబ్బందికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అభినందన

విశాఖ: భారత నావికా దళ దినోత్సవ వేడుకలు విశాఖపట్నంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. నౌకదళ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాఖలోని ఆర్కే బీచ్‌లో నేవీ విన్యాసాలను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తిలకించారు.…

విభిన్న ప్రతిభావంతులకు సంక్షేమ పథకాలు-వనిత

విజయవాడ: వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత హామీ ఇచ్చారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి తానేటి వనితతోపాటు మంత్రి…

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానం పాటించాలి -సుచరిత

గుంటూరు: పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని హోం మంత్రి మేకతోటి సుచరిత ఆదేశించారు.పరిధి చూడకుండా జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించకూడదని సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానంతో వ్యవహరించాలని తెలిపారు. పోలీస్‌ స్టేషన్ల వద్ద ఫిర్యాదుల…

క్యాన్సర్‌ రోగులకు ఏ పరిమితి లేకుండా చికిత్స -ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

అమరావతి: గతంలో మాదిరిగా కాకుండా ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్‌ రోగులకు ఏ పరిమితి లేకుండా చికిత్స అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. కళ్లకు క్యాన్సర్‌ సోకిన చిన్నారి హేమ అనారోగ్యంపై పత్రికల్లో వచ్చిన కథనంపై ముఖ్యమంత్రి వైయస్‌…