December 2019

రాష్ట్రపతి నిలయంలో ఎట్‌హోం

*రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రేపు తిరిగి ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో ఈ సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్‌హోం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ శాఖల…

హైపవర్‌ కమిటీ సూచనల మేరకు రాజధానిపై తుది నిర్ణయం-మంత్రి పేర్ని నాని

సచివాలయం: జీఎన్‌రావు కమిటీ రిపోర్టు అందించింది. బోస్టన్‌ గ్రూప్‌ (బీసీజీ) సంస్థ నివేదిక రావాల్సి ఉంది. ఈ రెండు రిపోర్టులపై నిపుణులు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో కూడిన ఒక హైపవర్‌ కమిటీ ఏర్పాటు చేస్తాం. హైపవర్‌ కమిటీ సూచనల మేరకు రాజధానిపై…

అమరావతిలో రియల్‌ డెవలప్‌మెంట్‌పై సర్కార్‌ ఆలోచన-పార్థసారధి

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటారని, అమరావతిలో రియల్‌ డెవలప్‌మెంట్‌పై సర్కార్‌ ఆలోచన చేస్తోందని, రాజధాని మీద పెట్టుబడి తగ్గించి రైతులకు కావాల్సిన ప్రాజెక్టులు, విద్యాభివృద్ధి, విద్యార్థులకు కావాల్సిన ఆర్థిక సాయం, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ప్రాధాన్యత…

దర్శించండి….కానీ దిష్టి పెట్టకండి

*Kidambi Sethu raman* శ్రీ అహోబిల మఠం పరంపరాధీన శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, అహోబిలం ధనుర్మాసం 14.01.2020 వరకు , అధ్యయనోత్సవం 05.01.2020 వరకు. అధ్యయన ఉత్సవంలో భాగంగా పదవ రోజైన…

జర్నలిస్టుల కుటుంబాలకు 27న చెక్కుల పంపిణి

జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి ఇచ్చే ఆర్థిక సహాయానికి ఎంపికైన లబ్ధిదారులకు ఈనెల 27వ తేదీన చెక్కుల పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి ఆర్థిక సహాయం కోసం వచ్చిన…

గ్రహణానంతర శుద్ధి,సంప్రోక్షణ ,పూజలు- తెరుచుకున్న శ్రీశైల ఆలయాలు,ప్రారంభమైన దర్శనాలు

గ్రహణానంతర శుద్ధి,సంప్రోక్షణ ,పూజలు- తెరుచుకున్న శ్రీశైల ఆలయాలు,ప్రారంభమైన దర్శనాలు

శిరియ తిరువడితో శ్రీ ప్రహ్లాదవరదులు

Kidambi Sethu raman* శిరియ తిరువడితో శ్రీ ప్రహ్లాదవరదులు.శ్రీ అహోబిల మఠం పరంపరాధీన శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, అహోబిలం హనుమజ్జయంతి…25.12.2019 హనుమజ్జయంతి సందర్భంగా శ్రీ ప్రహ్లాదవరదులు ఉభయ దేవేరులతో తిరువడి కోవిల్…