November 2019

పంచమఠాల పునర్నిర్మాణం చక్కగా జరగాలి – శ్రీశైల దేవస్థానం ఈ ఓ

పంచమఠాల పునర్నిర్మాణం చక్కగా జరగాలని శ్రీశైల దేవస్థానం ఈ ఓ కే ఎస్ రామా రావు ఆదేశించారు. ఈ ఓ ఈ రోజు పలువురు అధికారులతో కలసి పలు మఠాల ను సందర్శించి పరిశీలించారని దేవస్థానం ఎడిటర్ తెలిపారు. ఈ మఠాల…

శ్రీ విష్వక్సేనుల తిరునక్షత్రం

Kidambi Sethu raman* అహోబిల మఠం పరంపరాధీన శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అహోబిలం. శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో శ్రీ కార్య దురందరులైన శ్రీ విష్వక్సేనుల తిరునక్షత్రం సందర్భంగా శ్రీ విష్వక్సేనుల…

చంద్రబాబు చెప్పేది ఓ వర్గం మీడియాకు కమ్మగా ఉంటది-పేర్ని నాని

పత్రికలను నియంత్రించే చట్టాలను రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేవని, ఈ చట్టాలు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు . రాష్ట్ర ప్రభుత్వం గత నెల 30వ తేదీన జీవో 2430 విడుదల చేసిందన్నారు. దీనిపై మీడియాకు సంకెళ్లు…

ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం

అమరావతి: ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. శుక్రవారం సాయంత్రం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో గవర్నర్‌ బిశ్వభూషన్‌, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌…

శాస్త్రోక్తంగా మహాసంప్రోక్షణం

*Kidambi Sethu raman* అహోబిల మఠం పరంపరాధీన శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అహోబిలం. శ్రీ ఛత్రవట నరసింహ స్వామి సన్నిధి సంప్రోక్షణం ……………………………………… శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో శ్రీ అహోబిల…