July 2019

ఎగువ అహోబిలంలో నేడు సుదర్శన హోమం

*Kidambi Sethu raman* అహోబిల మఠం పరంపరాధీన శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అహోబిలం. శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో 10 న సుదర్శన జయంతి సందర్భంగా ఎగువ అహోబిలంలో సుదర్శన హోమం…

ఏపీ రాష్ట్ర ఆదాయం మైనస్‌లో ఉంది, అయినా ఈ ప్రభుత్వం ధైర్యంగా ఫెస్‌ చేస్తుంది-ఆర్థిక మంత్రి బుగ్గన

అమరావతి: చంద్రబాబు ఐదేళ్ల పాలన అంతా కూడా ఓవర్‌ డ్రాప్టే అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రంవిడుదల చేశారు.…

అయిదో రోజు పూర్ణాహుతి తో ముగిసిన శ్రీశైలం వరుణ యాగం

అయిదో రోజు పూర్ణాహుతి తో శ్రీశైలం వరుణ యాగం శాస్త్రోక్తంగా ముగిసింది. వర్షాలు సమృద్ధిగా కురిసి తెలుగు రాష్ట్రాలతోపాటు దేశం సుభిక్షంగా ఉండాలన్నఆకాంక్షతో శ్రీశైల దేవస్థానం లో వరుణ యాగం ( కారీరీష్టి ) నిర్వహించారు . దేవాదాయ కమిషనర్ డా.పద్మ…