బచ్చుపేట భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఊరేగింపు
మచిలీపట్నం బచ్చుపేట భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వార్ల కల్యాణ ఉత్సవాల లో భాగంగా ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. దేవస్థానం వారు , భక్తులు విశేషంగా పాల్గొన్నారని స్థానిక భక్తుడు శ్రీకృష్ణ జంధ్యాల పేర్కొన్నారు. చక్కని ఏర్పాట్ల మధ్య ఉత్సవాలు జరిగాయి.