February 2019

కేటీఆర్ ఇచ్చిన హామీని గుర్తు చేసిన టీయుడబ్ల్యుజె రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ

తూప్రాన్‌, ఫిబ్రవరి 6: జర్నలిస్టులకు విద్య, వైద్య, గృహాల సమస్యల పరిష్కారం కోసం ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లామని, వాటిని పరిష్కరించే బాధ్యత తనదేనంటూ కేటీఆర్ తమకు హామీ ఇచ్చిన విషయాన్ని టీయుడబ్ల్యుజె…

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య సఖ్యత ఉంటే… దుమ్ముగూడెం– సాగర్‌ ప్రాజెక్టు సాకారం

తిరుప‌తి: జీవిత‌కాల‌మంతా మీతో క‌లిసి ప్ర‌యాణించాల‌న్న‌దే నా ఉద్దేశ‌మ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. బుధ‌వారం తిరుప‌తిలో అన్న పిలుపు కార్య‌క్ర‌మంలో భాగంగా త‌ట‌స్థులు, మేధావులు, సంఘ‌సేవ‌కుల‌తో వైయ‌స్ జ‌గ‌న్…

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన వైయస్‌ జగన్‌ బృందం

ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కలిశారు. ఏపీలో ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని సీఈసీ సునీల్‌ అరోరా దృష్టికి వైయస్‌ జగన్‌ తీసుకెళ్ళారు.చంద్రబాబు ప్రభుత్వం ఓటర్‌ లిస్టులో డూప్లికేట్‌ ఓటర్లను చేర్చడం,పోలీసు వ్యవస్థను చంద్రబాబు తన స్వార్థానికి ఉపయోగించుకోవడం,అధికార…

శ్రీశైల దేవస్థానంలో ఆరామ వీరభద్రస్వామి వారికి విశేష పూజ

శ్రీశైల దేవస్థానంలో శ్రీ ఆరామ వీరభద్రస్వామి వారికి విశేష పూజ జరిపారు. అమావాస్య సందర్భంగా ఈ పూజ జరిగింది. అమావాస్య సందర్భంగా శ్రీశైల క్షేత్ర పాలకుడు శ్రీ బయలు వీరభద్రస్వామి వారికి ప్రదోషకాల అభిషేకం నిర్వహించారు. కళారాధన లో భాగంగా కర్నూలు…