January 2019

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం-సీఎస్ జోషి

తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషీ అన్నారు. సోమవారం ఆయన సచివాలయంలోని తన చాంబర్లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే ) 2019 డైరీని ఆవిష్కరించారు. టీయుడబ్ల్యుజె…

 శాసనసభ సమావేశాలలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు 

ఆదివారం శాసనసభ సమావేశాలకు హాజరయిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు * కొడంగల్ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును అసెంబ్లీలో కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. * నల్లగొండ జిల్లాలో అభివృద్ధి పనులు చేపట్టాలని…

సహస్ర మహా చండీయాగం ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు

సోమవారం నుంచి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్న సహస్ర మహా చండీయాగం ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.