January 12, 2026

Year: 2018

గజ్వేల్లో ఆదివారం జరిగిన   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న  నగర పంచాయతీ  చైర్మన్  తదితరులు .-courtesy;చైతన్య,గజ్వేల్
కర్నూలు:   నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీశైలం చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున...
శ్రీశైలం దేవస్థానం వారు ఆదివారం ప్రకాశం జిల్లా  యర్రగొండపాలెంలో శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహించారు .  హిందూ ధర్మ ప్రచారంలో  భాగంగా...
శ్రీశైలం దేవస్థానం దక్షిణమాడ వీధిలోని హరిహరరాయగోపురం వద్ద ఆదివారం సాయంత్రం కళారాధన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది . కర్నూలు జిల్లా లాస్య కూచిపూడి ...
శ్రీశైల మహాక్షేత్రం ఆదివారం భక్తులతో  కోలాహలంగా మారింది.  పెద్ద క్యూ లైన్లు  కనిపించాయి . భక్తులు శ్రద్ధగా  స్వామి అమ్మ వార్లను దర్శించుకున్నారు...
శ్రీశైలం దేవస్థానం  పరిధిలో ఆదివారం పల్స్  పోలియో  కార్యక్రమం జరిగింది . దేవస్థానం ఈఓ భరత్  , అర్చక స్వాములు  తదితరులు ఈ...
శ్రీశైలం దేవస్థానం వారు ఆదివారం ఘనంగా సూర్య ఆరాధన పూజలు నిర్వహించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖ సూచనల మేరకు ఈ...
హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీశైలం దేవస్థానం అనేక కార్యక్రమాలు చేపడుతోంది . ఇందులో భాగంగా దోర్నాలలో  శనివారం శ్రీ స్వామి అమ్మ...
శ్రీశైలం దేవస్థానంలో అన్నదానం పథకానికి  హైదరాబాద్ కు చెందిన మాదిరాజు ప్రియాంక లక్ష రూపాయల విరాళం అందించారు .శనివారం వీరు దేవస్థానం వారిని ...
శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న కళారాధనలో శనివారం కర్నూలుకు చెందిన హరికథా కళాకారులు టి.సురేష్  భక్త శివ లీల కథా గానం చేశారు ....