బ్రాహ్మణులు ఆశీర్వదించారు – మరిన్ని సంక్షేమ పథకాలు తెస్తాం -కేటీఆర్
హైదరాబాద్ నెక్లేస్ రోడ్డులోని వండర్ పార్కులో ఈ రోజు బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదపండితులు మంత్రి కేటీఆర్ ను ఆశీర్వదించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని పేద బ్రాహ్మణులందరికి అండగా…