November 2018

దివ్యసాకేతాన్ని సందర్శించిన కేసీఆర్

శంషాబాద్ లోని దివ్యసాకేతాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శనివారం సందర్శించారు. ప్రత్యేక పూజలు జరిపారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ముందుగా కేసీఆర్ కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జూపల్లి రామేశ్వరరావు…

శ్రీశైల దేవస్థానానికి బంగారు నాగాభరణం విరాళం

శ్రీశైల దేవస్థానానికి బంగారు నాగాభరణం విరాళంగా అందింది.విజయవాడ వాస్తవ్యులు , శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత డా.బొప్పన ఝాన్సీలక్ష్మీబాయి శ్రీశైల శ్రీస్వామి వారికి బంగారు నాగాభరణాన్నివిరాళంగా సమర్పించారు. గో సంరక్షణ కోసం వరంగల్ వాస్తవ్యులు ఎస్.శాంతాదేవి రూ. 1,00,000 విరాళం అందించారు.…

మైండ్‌స్పేస్ ఫ్లైఓవ‌ర్‌ను ప్రారంభించిన సి.ఎస్‌.జోషి

*రికార్డు స‌మ‌యంలో ఫ్లైఓవ‌ర్ నిర్మాణం పూర్తిపై అభినంద‌న‌* వ్యూహాత్మ‌క ర‌హ‌దారుల అభివృద్ది కార్య‌క్ర‌మంలో భాగంగా మైండ్ స్పేస్ జంక్ష‌న్ ఫ్లైఓవ‌ర్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్‌.కె.జోషి నేడు ప్రారంభించారు. ప్ర‌భుత్వ మున్సిప‌ల్ ప‌రిపాల‌న శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్ఎంసీ…

పాత్రికేయులు  కె .ఎల్ .నరసింహా రావు కు శ్రీ సుధా ఆర్ట్స్ సత్కారం

హైదరాబాద్ త్యాగరాయగానసభలో ఈ రోజు శ్రీ సుధా ఆర్ట్స్ నిర్వహించిన “మిమిక్రీ సంబరాలు 2018” కార్యక్రమంలో ప్రముఖ హాస్యం కళాకారుడు శంకర్ నారాయణ చేతులమీదుగా చిరు సత్కారం పొందిన పాత్రికేయులు కె .ఎల్ .నరసింహా రావు

శ్రీశైల దేవస్థానంలో ప్రచురణల విక్రయ నూతన కేంద్రం ప్రారంభం

శ్రీశైల దేవస్థానంలో ప్రచురణల విక్రయ నూతన కేంద్రం నేడు ప్రారంభమైంది. ఆలయ దక్షిణ మాడవీధిలో ఏర్పాటుచేసిన ఈ కేంద్రాన్ని ఈ ఓ శ్రీరామచంద్రమూర్తి ప్రారంభించారు. ఇ.ఇ.రామిరెడ్డి ,శ్రీశైలప్రభ ఎడిటర్ డా.సి.అనిల్ కుమార్ ,పీ ఆర్ ఓ టి .శ్రీనివాసరావు ,సహాయ స్థపతి…