September 2018

నేను కూలీ నెంబర్ వన్

అందరం శ్రమిస్తేనే అత్యుత్తమ ఫలితాలు, ఉపాధ్యాయులకే మానవ వనరుల అభివృద్ధి బాధ్యత గురుపూజోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళగిరి, సెప్టెంబర్ 5 : ఆకాశమే హద్దుగా ఎదిగే అవకాశం విద్యార్ధులకు వుందని, ఆ దిశగా వారిని నడిపించే దిక్సూచిలా ఉపాధ్యాయులు వుండాలని…

అధికారుల సమర్ధతనే శంకించాల్సివస్తోంది-ముఖ్యమంత్రి చంద్రబాబు

డెంగీ నియంత్రణపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ పాల్గొన్న జిల్లాల కలెక్టర్లు, వైద్య,ఆరోగ్య శాఖ,మున్సిపల్,పంచాయితీరాజ్ అధికారులు గ్రామాలు,వార్డులలో సిమెంట్ రోడ్లు,డ్రెయిన్లు నిర్మించాం: ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశుద్ద్యం మెరుగు పరిచాం,పచ్చదనం పెంచుతున్నాం అయినా వ్యాధులు ప్రబలడం దురదృష్టకరం. ఇన్నిచేసినా డెంగీ ఇంకా ఉందంటే బాధగా…

తెలంగాణా పాత్రికేయుల సమస్యలన్నీ పరిష్కరించాలని టీయుడబ్ల్యుజె((ఐజేయు)ఢిల్లీలో ధర్నా

తెలంగాణా పాత్రికేయుల సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ తో టీయుడబ్ల్యుజె((ఐజేయు) మంగళవారం ఢిల్లీలో ధర్నా నిర్వహించింది . జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాలో నాయకులు మాట్లాడుతూ తెలంగాణా పాత్రికేయుల సమస్యలను పాలకులు పట్టించుకోవడంలేదని , అందుకే ఢిల్లీలో తమ ఘోష వెల్లడిస్తున్నామని…

కవిత కు కృతజ్ఞతాభివందనాలు

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కు కృతజ్ఞతాభివందనాలు వెల్లువెత్తాయి. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు, కార్మికులు బుధవారం హైదరాబాద్ లోని ఎంపి కవిత నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఎంపీడీఓ ల సంఘం నేతలు: టిఆర్ఎస్ అనుబంధ కార్మిక…

మీడియా యాజమాన్యాలు సైతం జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేయాలి – ఉపరాష్ట్రపతి

ఢిల్లీ : గ్రామాలు, వ్యవసాయరంగం మీద ప్రభుత్వమే కాకుండా మీడియా కూడా దృష్టి పెడితే గ్రామ స్వరాజ్యం సాధ్యమౌతుందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఢిల్లీ వచ్చిన 40 మందికి పైగా జర్నలిస్టులు మంగళవారం ఉపరాష్ట్రపతిని కలిశారు. జర్నలిస్టులు…

నెలాఖరుకల్లా నాలుగో విడత హరితహారం పూర్తి కావాలి

నెలాఖరుకల్లా నాలుగో విడత హరితహారం పూర్తి కావాలి *మొక్కలు నాటే లక్ష్యం కుదింపు కుదరదు, అన్ని జిల్లాలు పూర్తి చేయాల్సిందే*వచ్చే యేడాది కోసం కొత్త నర్సరీల ఏర్పాటు వెంటనే చేపట్టాలి*కొత్త అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో పనులు వెంటనే ప్రారంభించాలి*అన్ని జిల్లాల కలెక్టర్లు,…

హుస్నాబాద్ లో కేసీఆర్ సభకు ఏర్పాట్లు

హుస్నాబాద్: రాష్ట్ర మంత్రి టి. హరీష్ రావు, ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ హుస్నాబాద్ బస్‌డిపో వద్దకు చేరుకున్నారు. ఈ నెల 7 వ తేదీన జరిగే సీ ఎం కేసీఆర్ బహిరంగ సభ కు స్థల పరిశీలన చేసారు .…