September 2018

కర్నూలులో రాహుల్ గాంధీ కార్యక్రమాలన్నీ విజయవంతం- ఎన్. రఘువీరారెడ్డి

విజ‌య‌వాడ‌, సెప్టెంబర్ 18న కర్నూలు జిల్లాలో ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పాల్గొన్న అన్ని కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షులు డాక్ట‌ర్ ఎన్‌.ర‌ఘువీరారెడ్డి సంతోషం వ్యక్తం చేసారు . ఈ మేర‌కు ఏపిసిసి రాష్ట్ర కార్యాల‌యం నుంచి…

జ్యూవెలరీ షాపులో హల్చల్

మేడ్చల్ జిల్లా : కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబాయ్ బిల్డింగ్ వద్ద ఆర్.ఎస్.రాథోర్ జ్యూవెలరీ షాపులో తుపాకీతో ఆరుగురు ఆగంతకులు హల్చల్ చేసి రెండు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి రాబరి చేసినట్లు తెలుస్తోంది. అనంతరం రోడ్డు పై ద్విచక్ర…

కర్నూలులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం కర్నూలుకు చేరుకున్నారు.దామోదరం సంజీవయ్య కుటుంబసభ్యులతో రాహుల్ కలిసారు.పెదపాడులోని సంజీవయ్య ఇంటికి వెళ్లి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సంజీవయ్య ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. సంజీవయ్య…

టిఆర్ఎస్ నాయకుడు గట్టయ్య మృతి

చెన్నూర్ లో బాల్క సుమన్ సభలో కాల్చుకున్న టిఆర్ఎస్ నాయకుడు గట్టయ్య చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు .

హ‌నుమంత వాహనసేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ

తిరుమల,సెప్టెంబరు 18: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన మంగ‌ళ‌వారం ఉదయం హ‌నుమంత వాహనసేవలో రెండు ఆధ్యాత్మిక పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమ‌తి సుధా నారాయ‌ణ‌మూర్తి, ఆలయ డెప్యూటి ఈఓ…

విశాఖపట్నం తుఫాన్ హెచ్చరిక

ఉత్తరాంధ్ర మీదకు దూసుకొస్తున్న వాయుగుండం. నేడు మధ్య బంగాళాఖాతంలో ఉత్తర దిశగా ఏర్పడనున్న అల్పపీడనం. 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం. వాయుగుండం పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిసా తీరాలకు చేరే ప్రమాదం. ఈరోజు నుంచే ఉత్తరాంధ్రకు భారీ…

మోహినీ అవతారంలో జగన్మోహనుడు

తిరుమల,సెప్టెంబర్‌ 17 :శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన సోమవారం ఉదయం శ్రీహరి మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై భక్తులకు దర్శనమిచ్చాడు. పక్కనే శ్రీకృష్ణుడు అలంకృతుడై మరో తిరుచ్చిపై భక్తులకు అభయమిచ్చాడు. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా…

మహాకూటమిని కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుంది-భట్టి

హైదరాబాద్, సెప్టెంబర్ 17:ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ కేసీఆర్ నిరంకుశంగా, నియంతలా అణచివేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ విప్ ఈరవత్రి…

‘కారు’లోనే కొండా దంపతులు?

source:shd w.app group వరంగల్‌: కొండా దంపతులను టీఆర్‌ఎస్‌లోనే కొనసాగించేందుకు అధిష్టానం వేగంగా పావులు కదుపుతున్నట్లు తెలిసింది. పరిస్థితిని సరిదిద్దేందుకు స్వయంగా గులాబీ దళపతి కేసీఆర్‌ రంగంలోకి దిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కొండా దంపతులతో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపేందుకు కేసీఆర్‌…

పోలీసుల విచారణకు హాజరైన రాజా సింగ్

హైదరాబాద్…:ఆగస్ట్ 15న అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు అబిడ్స్ పోలీసుల స్టేషన్ లో పోలీసుల విచారణకు హాజరైన గోశామహల్ మాజీ ఎమ్మెల్యే రాజా సింగ్.17 న అబిడ్స్ పోలీసుల ముందు హాజరవ్వాలి అన్ని గతంలో 41 crpc కింద నోటీసులు ఇచ్చిన…