కర్నూలులో రాహుల్ గాంధీ కార్యక్రమాలన్నీ విజయవంతం- ఎన్. రఘువీరారెడ్డి
విజయవాడ, సెప్టెంబర్ 18న కర్నూలు జిల్లాలో ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పాల్గొన్న అన్ని కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి సంతోషం వ్యక్తం చేసారు . ఈ మేరకు ఏపిసిసి రాష్ట్ర కార్యాలయం నుంచి…
జ్యూవెలరీ షాపులో హల్చల్
మేడ్చల్ జిల్లా : కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబాయ్ బిల్డింగ్ వద్ద ఆర్.ఎస్.రాథోర్ జ్యూవెలరీ షాపులో తుపాకీతో ఆరుగురు ఆగంతకులు హల్చల్ చేసి రెండు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి రాబరి చేసినట్లు తెలుస్తోంది. అనంతరం రోడ్డు పై ద్విచక్ర…