September 2018

మచిలీపట్నం లో శ్రద్ధగా మొహరం

*Mouli,Machilipatnam* కృష్ణాజిల్లా మచిలీపట్నం:మొహరం సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని మొహారం అంటే అమరవీరుల సంస్మరణ అని పలువురు పేర్కొన్నారు. అనేకమంది యువకులు శ్రద్ధగా కార్యక్రమం నిర్వహించారు.

అడవి జీవయాత్రలోన నడవలేని నరులకు తోడుగ స్తోత్ర దివిటీలిచ్చిన ఘనుడే సిలకా

*Kidambi Sethu raman* Sri Ahobila math paramparadheena Srimadaadivan satagopa yatheendra mahadesika Sri Lakshmi Narasimha swamy devasthanam, Ahobilam. Swamy Sri Vedaantha Desikan 750th thirunakshatra mahothsavam Morning sannidhi mangalasasanam శ్రీ అహోబిల మఠం…

అనివార్యమైతే రాజకీయాల్లోకి వస్తా- జేడీ లక్ష్మీనారాయణ

*Mouli,Machilipatnam* కృష్ణాజిల్లా మచిలీపట్నం: ప్రజాసమస్యలను పరిష్కరించడానికి అనివార్యమైతే తాను రాజకీయాల్లోకి వస్తానని తేల్చి చెప్పిన జేడీ లక్ష్మీనారాయణ. గురువారం ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మీనారాయణకు ముందుగా అడ్వకేట్ శెట్టి బాలాజీ పుష్పగుచ్చం అందించారు. ముఖాముఖి కార్యక్రమానికి వేదిక అయిన కళ్యాణ వేదికకు…

తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం పై గులాంనబీ ఆజాద్ కు టీయుడబ్ల్యుజె(ఐజెయు) వినతిపత్రం

తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని ఏఐసిసి నేత గులాంనబీ ఆజాద్ కు వినతిపత్రాన్ని అందించిన టీయుడబ్ల్యుజె. గడిచిన నాలుగేళ్లలో తెలంగాణలో 224 మంది జర్నలిస్టులు ఆకస్మిక మృతి చెందారు, జర్నలిస్టుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే వైద్య, విద్య,…

ఘనంగా జరిగిన సూర్యప్రభ వాహన సేవ

తిరుమల లో బుధవారం ఉదయం సూర్యప్రభ వాహన సేవ ఘనంగా జరిగింది. దేవస్థానం అధికారులు , అర్చక స్వాములు , వేద పండితులు, స్వాములవార్లు , భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

మీరు గుంపుగా వచ్చినా మేం సింగిల్ గానే ఓడిస్తాం

– గుర్రాలగొంది ప్రజల అభిమానంతో భావోద్వేగానికి గురైన మంత్రి హరీశ్ రావు *ఒక నాయకుడికి ఇంతకంటే గొప్ప గౌరవం దొరకదు. – గతంలోనూ పెండ్లిలకు కట్నం చదివించినట్లు రాజీనామా చేసి వచ్చిన నాకు నోట్లు ఇచ్చారు, ఓట్లు వేశారు. – రైతు…