September 2018

శ్రీశైల దేవస్థానంలో సామవేదం ప్రవచనం ప్రారంభం

శ్రీశైల దేవస్థానంలో గురువారం సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనాలు ప్రారంభమయ్యాయి . హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా దేవస్థానం 11 రోజులపాటు శివానందలహరి పై సామవేదం వారి ప్రవచనాలకు ఏర్పాట్లు చేసింది .ముందుగా దేవస్థానం ఈ ఓ శ్రీరామచంద్రమూర్తి ఆలయ రాజగోపురం…

బహుజన సమాజ్ చైతన్య సదస్సును జయప్రదం చేయాలి

*మౌళి,మచిలీపట్నం* బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన బిసి,మైనారిటీ చైతన్య సదస్సును జయప్రదం చేయాలని బిఎస్పీ మచిలీపట్నం నియోజకవర్గ అధ్యక్షుడు కుంపటి జయాకర్ బాబు కోరారు. బిఎస్పీ ఆధ్వర్యంలో స్థానిక బెల్ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ బి.సి.లు,క్రిస్టియన్-ముస్లిం…

భవిష్యత్తులో కొత్త తరహా ఉద్యోగాలు, కొత్త తరహా కార్యాలయాల రూపకల్పన

ప్రపంచ ఆర్ధిక వేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు న్యూయార్క్, సెప్టెంబర్ 26: నాలుగో పారిశ్రామిక విప్లవ పథంతో ఆంధ్రప్రదేశ్ రానున్న కాలంలో వినూత్న ఆవిష్కారాలకు వేదిక కానున్నదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రపంచ ఆర్ధిక వేదిక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో…

అభివృద్ధికి చిరునామా ఆంధ్రప్రదేశ్-శ్వేతపత్రం విడుదల చేసిన ‘ప్రపంచ ఆర్ధిక వేదిక’

న్యూయార్క్, సెప్టెంబర్ 26 : ప్రపంచ యవనికపై నవ్యాంధ్రప్రదేశ్ కొత్త చరిత్ర లిఖించింది. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాల గురించి ప్రపంచ ఆర్ధిక వేదిక(WEF) తొలిసారి శ్వేతపత్రాన్ని రూపొందించింది. ‘సుస్థిర ఉత్పాదకత సత్వర సాధన’ అనే అంశంపై…

అమెరికాలో ‘సుస్థిర అభివృద్ధి ప్రభావ సదస్సు

న్యూయార్క్ : అమెరికాలో జరుగుతున్న ‘సుస్థిర అభివృద్ధి ప్రభావ సదస్సు (సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ ఇంపాక్ట్ సమ్మిట్)లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ‘సుస్థిర ఉత్పాదకత శీఘ్ర సాధన’ అనే అంశంపై ఏపీఈడీబీ (ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి)తో కలిసి ప్రపంచ ఆర్థిక వేదిక (WEF)…