July 8, 2025

Day: 13 May 2018

రైతు బంధు పై ఆదివారం సమీక్ష జరిగింది . ఇంతవరకు 5596 గ్రామసభలు నిర్వహించి చెక్కులు పంపిణి  చేసారు .
ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్  అధ్యక్షతన సచివాలయంలో సమావేశం. మంత్రులు మహేందర్ రెడ్డి,  జగదీశ్ రెడ్డి చర్చలు. పాల్గొన్న ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ,...
 ఆదివారం శ్రీశైలం దేవస్థానం లో సామూహిక అభిషేకాలు ఘనంగా జరిగాయి . అర్చక స్వాములు సంప్రదాయంగా పూజలు జరిపారు . అధిక సంఖ్యలో...