July 8, 2025

Day: 3 May 2018

నెల్లూరు జిల్లా కలిగిరి భక్తులు  గురువారం శ్రీశైలం క్షేత్రాన్ని దివ్యదర్శనం కార్యక్రమంలో భాగంగా సందర్శించారు . దేవస్థానం వారు పలు సౌకర్యాలు కల్పించారు.
 గ్రామాలలో ఈ నెల 10 నుంచి   రైతు బంధు చెక్కులు, కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి పకడ్భంది ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి డా.ఎస్.కె.జోషి జిల్లా...
*మౌళి, మచిలీపట్నం* మచిలీపట్నంలో గురువారం మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో వాన కురిసింది. రహదారులన్నీ జలమయమయ్యాయి . ప్రయాణాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి . మచిలీపట్నం...