April 2018

మాధవుని పై జల్లేము వలపు వసంతము : kidambi sethu raman

రమణులెల్ల రారో వసంత వేడుకలివే రమణునితో గూడి నేడు ఆడి పాడేము పాదములు కదలగా పాలిండ్లు అదరగా ఎద మీద పైట కొంగు మేను జారగా మదిలోన కోరికలు చిగురు వలె మొలకెత్త మాధవుని పై జల్లేము వలపు వసంతము నడుమేమో…

పూలే జయంతి ఉత్సవాలలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,అద్దంకి దయాకర్

*బీవీ ,హైదరాబాద్* ఎల్ బి నగర్ లో బుధవారం జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు , మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ పాల్గొన్నారు. పూలే విగ్రహానికి పూల మాల…

నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా సభ్యుల అరెస్ట్ – రాచకొండ సీపీ

* బీవీ ,హైదరాబాద్ * నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న 17 మంది సభ్యులున్న అంతర్రాష్ట్ర ముఠాలో ఆరుగురు సభ్యులను అరెస్ట్ చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ మంగళవారం తెలిపారు . వివిధ రాష్ట్రాల నుంచి , 32…

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు

శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ప్రాంతాల్లో సింగరేణి కార్మికులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినందుకు విప్ నల్లాల ఓదేలు, ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు

దివ్యదర్శనంలో కలశపాడు భక్తులు

దివ్యదర్శనం కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా కలశపాడు మండలం భక్తులు మంగళవారం శ్రీశైలం దేవస్థానం సందర్శించారు . వీరికి దేవస్థానం శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించి ప్రసాదం అందించారు . భక్తులకు పలు సదుపాయాలూ కల్పించారు.

అహోబిలంలో కలశ పంచామృతాభిషేకం

*kidambi sethu raman* శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో మంగళవారం శ్రీ ప్రహ్లాదవరదుల వసంత వేడుకలకు, సాయంత్రం అంకురార్పణం నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగా ఉదయం శ్రీ కార్య దురంధరులు శ్రీ విష్వక్సేనుల వారికి, స్వామి శ్రీ వేదాంత దేశికుల 750…

శ్రీ ప్రహ్లాదవరదుల వసంత వేడుకలకు అంకురార్పణం:kidambi sethu raman

శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో శ్రీ ప్రహ్లాదవరదుల వసంత వేడుకలకు అంకురార్పణం . Today is Ankurarpanam for Sree Prahladhavarada’s Vasanthothsavam at sree Ahobilam.

శ్రీ ప్రహ్లాదవరదుల వసంత వేడుకలు – kidambi sethu raman

శ్రీ అహోబిల మఠం పరంపరాధీన శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, అహోబిలం. శ్రీ ప్రహ్లాదవరదుల వసంత వేడుకలు (వసంతోత్సవం….2018) వసంత ఋతువు వచ్చేసింది.మోడు బారిన చెట్లకు కొత్త చిగురు మొలకెత్తింది.కోయిల కూస్తున్నది. జీవ నాయికలతో…

శ్రీశైలంలో ఘనంగా సోమవారం సేవలు

శ్రీశైలంలో సోమవారం సేవలు ఘనంగా జరిగాయి . సహస్ర దీపార్చన సేవ, వెండి రథోత్సవ సేవ ఘనంగా జరిగాయి . భక్తులు , అర్చకస్వాములు , సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు . దేవస్థానం వారు మంచి ఏర్పాట్లు చేసారు .