April 2018

భూకైలాస్ హరికథ

శ్రీశైలం దేవస్థానం వారి కళారాధన లో సోమవారం కర్నూలు జిల్లా కల్లూరు కు చెందిన టి.సాయి రాం భాగవతార్ భూకైలాస్ హరికథ గానం చేసారు .ప్రసాద్ మృదంగ సహకారాన్ని , ధనుంజయ కీబోర్డ్ సహకారాన్ని అందించారు.

 10 న యెన్.ఎస్.జి . శిక్షణ కేంద్రం ప్రారంభం

10 న యెన్.ఎస్.జి . శిక్షణ కేంద్రం ప్రారంభం *బీవీ, హైదరాబాద్ * రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లో ఏర్పాటు చేసిన (ఆక్టోపస్ ) NSG కమాండోల శిక్షణ కేంద్రాన్ని 10 వ తేదీన ప్రారంభించడానికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్…

నీరజ బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన

శ్రీ శైలం దేవస్థానం నిర్వహిస్తున్న కళారాధన లో భాగంగా ఆదివారం కర్నూలు కు చెందిన శ్రీమతి కె .నీరజ బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది . వివిధ భక్తిరస గీతాలకు నృత్య ప్రదర్శన వీక్షకులను ఆకట్టుకుంది .

మోటార్ సైకిల్ దొంగతనం కేసులో ఒకరి అరెస్ట్

*బీవీ ,హైదరాబాద్ * మోటార్ సైకిల్ దొంగతనం కేసులో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేసారు . 8 వ తేదీన పోలీసులు ఫయాజ్ ఇబ్రహీంపట్నం లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఫయాజ్ వద్ద గల మోటార్ సైకల్ డాక్యుమెంట్స్ఎ ఆధారాలు లభించనందున…

రైతులెవరూ తక్కువ ధరకు మక్కలను అమ్ముకోవద్దు-కేసీఆర్

మక్కలకు మద్దతు ధర చెల్లించకుండా గ్రామాల్లో దళారులే తక్కువ ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని, దీనివల్ల రైతులు నష్టపోతున్నారని మార్క్ ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, ఎం.డి జగన్ మోహన్ శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు తెలిపారు. మక్కల…

శ్రీ లిక్షితాశ్రీ నృత్య కళాశాల కళానీరాజనం

శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం జరిగిన కళానీరాజనంలో నందికొట్కూరు శ్రీ లిక్షితాశ్రీ నృత్య కళాశాల వారు సంప్రదాయ నృత్యం సమర్పించారు . డి .సాయి లిక్షితాశ్రీ, వై .వెంకటేశ్వరరావు వివిధ భక్తి గీతాలకు నృత్య ప్రదర్శన చేసారు . భక్తులు ,…

దివ్యదర్శనంలో రెంటచింతల భక్తులు

గుంటూరు జిల్లా రెంటచింతల భక్తులు దివ్యదర్శనం కార్యక్రమంలో భాగంగా శనివారం శ్రీశైలం సందర్శించి శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు . దేవస్థానం వీరికి పలు సదుపాయాలు కల్పించింది .