March 2018

శ్రీశైలం లో సామూహిక అభిషేకం

శ్రీశైలంలో సోమవారం ఘనంగా సామూహిక అభిషేకం జరిగింది . అర్చకస్వాములు శ్రద్ధగా ఈ కార్యక్రమం జరిపించారు . దేవస్థానం వారు తగిన సౌకర్యాలు కల్పించారు .

శృంగేరి శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారికి శ్రీశైలంలో హార్థిక స్వాగతం

శృంగేరి శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ విదుశేఖర భారతి స్వామి వారు సోమవారం శ్రీశైలం విచ్చేశారు . విజయయాత్రలో భాగంగా స్వామి వారు శ్రీశైలం చేరుకున్నారు . ముందుగా స్వామి వారు సాక్షి గణపతి ఆలయం…

ఏడో విడత భజన శిక్షణ కార్యక్రమం పూర్తి

శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న ఏడో విడత భజన శిక్షణ కార్యక్రమం ఆదివారం పూర్తయింది . ఈ శిక్షణ కార్యక్రమం గత నెల 23 వ తేదీన ప్రారంభమైంది . హిందు ధర్మ ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసారు .…

బడ్జెట్లోనే వ్యవసాయరంగానికిస్తున్న ప్రాధాన్యత వివరణ

2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెట్టాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకుంది. రాజ్యాంగ నిబంధనలు, అసెంబ్లీ నియమావళి శాఖల వారీగా ప్రత్యేక బడ్జెట్ పెట్టడాన్ని అంగీకరించకపోవడమే ఇందుకు కారణం. 2018-19 రాష్ట్ర బడ్జెట్ తో పాటు, వ్యవసాయానికి…

 వెట్టి వేరు చెప్పరం లో శ్రీ ప్రహ్లాదవరదుడు-courtesy:kidambi sethu raman

శ్రీ అహోబిల మఠం పరంపరాధీన శ్రీ ఆదివన్ శఠగోప యతీంద్ర మహాదేశిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అహోబిలం శ్రీ ప్రహ్లాదవరదుల తెప్ప తిరునాళ్ళు మూడవ రోజుతో పూర్తి . Sri Ahobila math paramparaadheena Sri madAadivan satagopa…

శ్రీ శ్రీ శ్రీ విదుశేఖర భారతీ స్వామి వారికి స్వాగత పత్రం సమర్పణ

శృంగేరి శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ విదుశేఖర భారతి స్వామి వారు సోమవారం శ్రీశైలం విచ్చేసిన సందర్భంగా వారికి దేవస్థానం తరఫున స్వాగత పత్రం సమర్పణ చిత్రం.

శ్రీ ప్రహ్లాదవరదుల తెప్ప తిరునాళ్ళు రెండవ రోజు

శ్రీ అహోబిల మఠం పరంపరాధీన శ్రీ ఆదివన్ శఠగోప యతీంద్ర మహాదేశిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అహోబిలం Sri Ahobila math paramparaadheena Sri madAadivan satagopa yatheendra mahadesika Sri Lakshmi Narasimha swamy devasthaanam Ahobilam.…