Telangana Rashtra Samanvaya Samithi Chairman Gutha Sukender Reddy made a courtesy call on Chief Minister K. Chandrashekar...
Day: 14 March 2018
ఉగాది మహోత్సవాలలో భాగంగా శ్రీశైల క్షేత్రం రాత్రి వేళల్లో విద్యుత్ కాంతులీనుతున్నది . విద్యుత్ వెలుగుల్లో శ్రీశైలం కన్నులవిందుగా ఉంది .
శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలలో పాల్గొనేందుకు అనేకమంది భక్తులు దూర ప్రాంతాల నుంచి పాదయాత్ర చేస్తున్నారు . కష్టమైన నడకను సహితం భక్తితో...
Chief Minister K. Chandrashekar Rao has expressed his deep sorrow over the sad demise of eminent Physicist...
శ్రీశైలం ఉగాది మహోత్సవాలు ఘనంగా జరగడానికి దేవస్థానం అధికారగణం , సిబ్బంది నిరంతర కృషి చేస్తున్నారు . వివిధ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు ....
శ్రీశైలం ఉగాది మహోత్సవాలలో స్వయంగా పాల్గొని తరించడానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాది భక్తజనం ఈ క్షేత్రానికి చేరుకుంటున్నారు. ఎక్కడచూసినా కోలాహలంగా ఉంది...