శ్రీశైలం రానున్న నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత
కర్నూలు: నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీశైలం చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకోనున్నారు.
Multilingual News Portal
కర్నూలు: నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీశైలం చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకోనున్నారు.
శ్రీశైలం దేవస్థానం వారు ఆదివారం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహించారు . హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది . కల్యాణం అనంతరం దీక్ష చేపట్టిన వారికి దీక్షా వస్త్రాలు , పూజా…
శ్రీశైలం దేవస్థానం దక్షిణమాడ వీధిలోని హరిహరరాయగోపురం వద్ద ఆదివారం సాయంత్రం కళారాధన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది . కర్నూలు జిల్లా లాస్య కూచిపూడి కళాక్షేత్రం వారు సంప్రదాయ నృత్యం ఏర్పాటు చేసారు .ఈ కార్యక్రమంలో అనేక సంప్రదాయ గీతాలకు చరణ్య ,…
శ్రీశైల మహాక్షేత్రం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. పెద్ద క్యూ లైన్లు కనిపించాయి . భక్తులు శ్రద్ధగా స్వామి అమ్మ వార్లను దర్శించుకున్నారు . ప్రత్యేక అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్థానం వారు ఏర్పాట్లు చేసారు .
Susheel Kumar , Secretary, ministry of coal visits Srisailam temple on Sunday, january 28th 2018. temple authorities and archaka swaamulu received him with temple maryaada.
శ్రీశైలం దేవస్థానం పరిధిలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది . దేవస్థానం ఈఓ భరత్ , అర్చక స్వాములు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు . తల్లిదండ్రులు ఉత్సాహంగా పిల్లలకు పోలియో చుక్కలు వేయించారు .
శ్రీశైలం దేవస్థానం వారు ఆదివారం ఘనంగా సూర్య ఆరాధన పూజలు నిర్వహించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖ సూచనల మేరకు ఈ కార్యక్రమం జరిపారు . హరిహరరాయ గోపురం వద్ద మాడవీధిలో ఈ ఘన కార్యక్రమం నిర్వహించారు . అర్చక…
Praja Sankalpa Yatra on saturday 27th january 2018 enters day 72. every where jagan hearing public problems in very deepest interest and asked them to view the party stand. party…
హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీశైలం దేవస్థానం అనేక కార్యక్రమాలు చేపడుతోంది . ఇందులో భాగంగా దోర్నాలలో శనివారం శ్రీ స్వామి అమ్మ వారి కల్యాణోత్సవం జరిగింది . స్థానిక శివసదనంలో ఈ కార్యక్రమం కన్నులవిందుగా జరిగింది .దేవస్థానం వారు తగిన…
శ్రీశైలం దేవస్థానంలో అన్నదానం పథకానికి హైదరాబాద్ కు చెందిన మాదిరాజు ప్రియాంక లక్ష రూపాయల విరాళం అందించారు .శనివారం వీరు దేవస్థానం వారిని కలిసి విరాళం అందించారు .
శ్రీశైలం దేవస్థానం నిర్వహిస్తున్న కళారాధనలో శనివారం కర్నూలుకు చెందిన హరికథా కళాకారులు టి.సురేష్ భక్త శివ లీల కథా గానం చేశారు . హార్మొనీపై శ్రీరాములు, తబలపై జి.కృష్ణ సహకరించారు . దక్షిణ మాడ వీధి లోని హరిహరరాయ గోపురం వద్ద…
గజ్వేల్ లో పల్స్ పోలియో కార్యక్రమం
గజ్వేల్లో ఆదివారం జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నగర పంచాయతీ చైర్మన్ తదితరులు .-courtesy;చైతన్య,గజ్వేల్