మూఢనమ్మకాలపై జనజాగృతం
మూఢనమ్మకాలపై జనజాగృతం చేసే కళాప్రదర్శను తిలకిస్తున్న గిరిపల్లి గ్రామస్థులు.
Multilingual News Portal
మూఢనమ్మకాలపై జనజాగృతం చేసే కళాప్రదర్శను తిలకిస్తున్న గిరిపల్లి గ్రామస్థులు.
గజ్వేల్ మండలం గిరిపల్లిలో మంగళవారం రాత్రి పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘కనువిప్పు’ అనేపేరుతో కళాజాత నిర్వహించారు. మూఢనమ్మకాలు,బాల్య వివాహాలు,వరకట్న వేధింపులు, కుటుంబ కలహాలు,మద్య పానం వంటివి సమాజానికి, కుటుంబాలకు కలిగిస్తున్న దుష్ఫలి తాలను కళాకారులు తమ కళారూపాల ద్వారా ప్రదర్షించారు. గ్రామస్థులను…
Chief Minister K. Chandrashekar Rao has complemented the trial run of KTPS seventh phase construction. The trial run commenced with the lighting of the boiler. The CM congratulated TRANSCO, GENCO…
*గజ్వేల్ మండలంలోని కొలుగూరు గ్రామ టీఆరెస్ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న సిద్దిపేట జిల్లా టీఆరెస్ అధ్యక్షుడు పన్యాల భూపతి రెడ్డి. *బుధవారం రిమ్మనగుడా,కొనాపూర్,జాలిగామ గ్రామాలలో టీఆరెస్ గ్రామకమిటీల సమావేశాలు నిర్వహించారు.ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సిద్దిపేట జిల్లా టీఆరెస్…
జనవరి 31 న శ్రీశైలం దేవస్థానం పరిధిలో బయటపడిన సొరంగం చిత్రావళి .
అక్కారం గ్రామ శివారులో కొండపోచమ్మ సాగర్ కాలువల పనులను పరిశీలిస్తున్న మంత్రి హరీష్ రావు
సిద్దిపేటజిల్లా కొడకండ్ల వద్ద కొండపోచమ్మ సాగర్ కాలువల నిర్మాణ పనులను పరిశీలిస్తున్న రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు.– చైతన్య, గజ్వేల్. *దక్షిణ తెలంగాణ జిల్లాలకు వరప్రదాయనిగా మారనున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు,దాని పరిధిలో చిన్న రిజర్వాయర్ల నిర్మాణ…
శ్రీశైలంలో మరో సొరంగం బయటపడింది. రుద్రాక్ష మఠం జీర్ణోద్ధరణ పనుల కోసం తవ్వకాలు జరుపుతుండగా జనవరి 31 న సొరంగం బయటపడింది. నాలుగు అడుగుల విస్తీర్ణంలో ఒక వ్యక్తి ప్రశాంతంగా కూర్చుని తపస్సు చేసుకునేందుకు వీలుగా ఉన్న గదులు న్నట్లు గుర్తించారు.…
కర్నూలు : మంత్రి గంటా శ్రీనివాసరావు పర్యటనను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా పై యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నరసింహులు దురుసుగా ప్రవర్తించారని మంత్రి ఎదుటే జర్నలిస్టులు నిరసన బైఠాయింపు జరిపారు . వైస్ ఛాన్సలర్ కు మంత్రి చివాట్లు తప్పలేదు…
చంద్ర గ్రహణం సందర్భంగా శ్రీశైలం ఆలయ ద్వారాలు ఉదయం 8 నుంచి మూసివేసారు. ఫిబ్రవరి 1 వ తేదీ వేకువజామున 3.3౦ కు ఆలయ మహాద్వారాలు తెరిచి ఆలయ శుద్ధి , సంప్రోక్షణ చేస్తారు . శ్రీ స్వామి అమ్మవార్ల కు…
ప్రజా సంకల్ప యాత్ర 75 వ రోజుకు చేరుకుంది . 29 వ తేదీన వెయ్యి కిలో మీటర్ల మైలురాయి దాటిన అనంతరం జగన్ , పార్టీ శ్రేణులు , అభిమానులు మరింత ఉత్సాహంతో ముందుకు వెళుతున్నారు. యాత్ర లో జగన్…
Shailendra Kumar Joshi appointed as the Chief Secretary of Telangana
Shailendra Kumar Joshi has been appointed as the Chief Secretary of Telangana. Chief Minister K. Chandrashekar Rao has taken a decision to this effect. Accordingly, the government has issued orders…